దేశం
సీరం ఫైర్ యాక్సిడెంట్లో రూ.వెయ్యి కోట్ల నష్టం
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే వెల్లడి పుణె: సీరం ఇనిస్టిట్యూట్ ప్లాంట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో రూ.వెయ్యి కోట్ల నష్టం జరిగినట్టు మహారాష్ట్ర సీఎం ఉద్
Read Moreఅమానుషం.. కాలుతున్న టైరు ముక్క విసరడంతో ఏనుగు మృతి
తమిళనాడులో అమానుష ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోకి వచ్చిన ఏనుగును తరిమిగొట్టడానికి కాలుతున్న టైరు ముక్కను విసిరి వేయడంతో ఆ ఏనుగు మరణించింది. నీలగి
Read Moreపట్టపగలే ముత్తూట్ ఫైనాన్స్ లో భారీ చోరీ
తమిళనాడులో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. క్రిష్ణగిరి జిల్లా హోసూర్ లోని ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ బ్రాంచ్లోకి చొరబడ్డ దుండగులు.. భారీ మొత్తంల
Read Moreయువత ఆత్మనిర్భర్ భారత్లో భాగమవ్వాలి
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాపై హిస్టారికల్ విక్టరీ సాధించిన టీమిండియాను ప్రధాని మోడీ మెచ్చుకున్నారు. ఆత్మనిర్భర్ భారత్ మిషన్ మనందరి దినచర్యలో భాగమని.. క్రి
Read Moreనితీశ్ కుమార్ దమ్ముంటే నన్ను అరెస్ట్ చెయ్
లక్నో: బిహార్ సీఎం నితీశ్ కుమార్కు దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని విపక్ష నేత, ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో తమ ప్రభుత్వం
Read Moreశశికళకు కరోనా.. ఐసీయూలో చికిత్స
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, అమ్మ మక్కల్ మున్నెట్ర కజగం పార్టీ అధ్యక్షురాలు వీకే శశికళ అనారోగ్యంతో బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రిలో
Read Moreహిందూ ఆలయాలు కూలుతున్నా పట్టించుకోలే.. పాక్పై భారత్ ఫైర్
న్యూయార్క్: దాయాది పాకిస్థాన్పై భారత్ విరుచుకుపడింది. పాక్లో హిందూ దేవాలయాలు కూలుతున్నా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యింది. ప్రపంచంలో మతపరమైన నిర్మ
Read Moreపోలీసులే దొంగలైతే!.. చెకింగ్ పేరుతో లూటీ
లక్నో: దొంగల బారి నుంచి రక్షించాల్సిన పోలీసులే చోరీ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. చెకింగ్ చేయాలనే సాకుతో ఓ నగల వ్యాపారిని నలుగురు పోలీసులు దోచుకున్న
Read Moreవీడియో: భీకర పోరు తర్వాత పులికి లొంగిన మరో పులి
ఒకదానితో ఒకటి తీవ్రంగా పొట్లాడుకున్న తర్వాత ఒక పులి మరో పులికి లొంగిపోయింది. ఎక్కడో తెలియదు కానీ ఒక నేషనల్ పార్కులో జరిగిన ఈ సన్నివేశాన్ని పర్యాటకులు
Read Moreచదువులో అమ్మాయిలు పైచేయి సాధిస్తున్నారు
‘బేటీ బచావో.. బేటీ పఢావో’ పథకంతో పురోగతి చదువుతోనే అమ్మాయిలకు ఆత్మనిర్భరత– కేంద్ర విద్యాశాఖా మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ ‘‘మీ సామర్థ్యాన్ని, మేథో
Read Moreదారుణం: డైనమైట్స్ లారీలో పేలుడు.. 15 మంది మృతి.. ఎగిరిపడ్డ శరీర భాగాలు
కర్ణాటకలోని శివమొగ్గలో భారీ పేలుడు సంభవించింది. గురువారం రాత్రి 10:30 గంటల సమయంలో ఓ క్వారీలో జరిగిన పేలుడుతో 15 మంది చనిపోగా.. మరికొంత మంది గాయపడ్డారు
Read Moreపీపీఈ కిట్ లో వచ్చి రూ.13 కోట్ల బంగారం కొట్టేసిన దొంగ
పీపీఈ కిట్ లో వచ్చి రూ.13 కోట్ల బంగారం దోపిడీ ఢిల్లీ జ్యువెలరీ షాప్లో భారీ చోరీ దొంగను పట్టుకున్న పోలీసులు న్యూఢిల్లీ: కరోనా నుంచి కాపాడే పర్సనల్
Read Moreసెన్సెక్స్ @ 50 వేలు.. మెగా రికార్డ్
ఐదున్నరేళ్లలోనే 25 వేల పాయింట్ల ర్యాలీ మార్చి చివరి నుంచి 207 సెషన్లలోనే డబుల్ లాభాల్లో నాస్డాక్ తర్వాత మన సెన్సెక్సే 2025 నాటికి లక్ష పాయింట్లు?
Read More












