దేశం

గాలిపటం కోసం పరిగెడుతూ..పెంటకుప్పలో పడి బాలుడి మృతి

ముంబై: గాలిపటం కోసం పరిగెడుతూ.. ఆవులు, గేదెల పెంటకుప్పలో పడి పదేళ్ల బాలుడు చనిపోయాడు. పశ్చిమ ముంబై శివారలోని కండివాలిలో గురువారం నాడు జరిగిన ఘటన పండుగ

Read More

రామ మందిర నిర్మాణం కోసం రాష్ట్ర‌ప‌తి విరాళం

న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిర నిర్మాణానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విరాళమిచ్చారు. రామాలయం కోసం రూ. 5,00,100 (5 లక్షలు) విరాళంగా అందించారు. ఈ మేరకు

Read More

ఇదే నా చివరి నిరాహార దీక్ష

న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే రైతు సమస్యలపై ఉద్యమిస్తానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్త

Read More

కరోనాను ఎదుర్కోవడంలో భారత్ కృషి భేష్

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్ కృషిని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ప్రశంసించింది. కరోనా వల్ల పడిపోయిన ఎకానమీని తిరిగి గాడిన పెట్టేందుకు కేంద

Read More

ట్రక్కు, టెంపో ఢీ.. 11 మంది మృతి

క‌ర్ణాట‌క‌లోని ధార్వాడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని హుబ్లీ-ధార్వాడ్ బైపాస్ రహదారిపై శుక్రవారం ఉదయం ఇట్టిగట్టి వద్ద ఎదురెదురుగా వస

Read More

పోలియో చుక్కల పంపిణీ రీషెడ్యూల్.. 31 నుంచి మొదలు

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కారణంగా దేశంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రోగ్రామ్‌‌ను వాయిదా వేయలేదన

Read More

ప్రతి విషయాన్నీ అనుమానిస్తారా?.. కోవ్యాక్సిన్ ఫుల్ సేఫ్

హైదరాబాద్: ఈ దేశంలో ప్రతి ఒక్కరూ అనుమానాస్పదంగా ఎందుకు ప్రవర్తిస్తారని కోవ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణా ఎల్ల ప్రశ్నిం

Read More

వ్యాక్సిన్ వల్ల వంధత్వం రాదు.. పుకార్లను నమ్మకండి

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ డ్రైవ్‌‌పై వస్తున్న పుకార్లు, ఊహాగానాలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్దన్ స్పందించారు. కరోనా టీకా వేయించుకున్న తర్వాత కొ

Read More

మా జోలికొస్తే ఏ సూపర్‌పవర్‌‌నూ వదలం

బెంగళూరు: భారత్ ఎవరితోనూ యుద్ధం కోరుకోదని, కానీ ఎవరైనా దాడికి దిగితే మాత్రం దీటుగా బదులిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ అన్నారు. ఏ సూ

Read More

నీట్ పీజీ 2021 షెడ్యూల్ విడుదల

నీట్ పీజీ 2021 ప‌రీక్ష తేదీని ఖ‌రారు చేస్తూ నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 18న దేశ వ్యాప్తంగా నీట్ పీజీ 2021 ప‌

Read More

మహారాష్ట్రలో విజృంభిస్తోన్న బర్డ్ ఫ్లూ.. తొమ్మిది జిల్లాలో వ్యాప్తి

మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కేసులు వ్యాప్తి చెందుతున్నాయి. గురువారం తొమ్మిది జిల్లాల్లో 382 పక్షులు చనిపోయాయి. దాంతో రాష్ట్రవ్యాప్తంగా చనిపోయిన పక్షుల సంఖ

Read More

థాయ్ లాండ్ ఓపెన్: రెండో రౌండ్లో ఓడిపోయిన సైనా

థాయ్ లాండ్ ఓపెన్లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు అంతా ఓటమితో వెనుదిగారు. యోనెక్స్ థాయ్ లాండ్ ఓపెన్ సూపర్ 1000 ఉమెన్స్ రెండో రౌండ్లో సైనా నెహ్వాల్ ఓటమి ప

Read More

శబరిమలలో దర్శనమైన మకర జ్యోతి

శబరిమలలో మకర జ్యోతి దర్శనమైంది. పొన్నాంబలమేరు కొండపై మకర జ్యోతి మూడు సార్లు దర్శనం ఇచ్చింది. దాంతో అయ్యప్ప భక్తులు పులకించిపోయారు. శరణం అయ్యప్పా అంటూ

Read More