దేశం

విషాదంగా మారిన పాత దోస్తుల గోవా ట్రిప్‌

మినీబస్సును ఢీకొన్న టిప్పర్ 12 మంది మహిళలు, డ్రైవర్ మృతి కర్నాటకలోని ధార్వాడ జిల్లాలో ప్రమాదం దావణగెరె నుంచి గోవాకు ట్రిప్ వెళ్తుండగా ఘటన ధార్వాడ (కర్

Read More

లాండ్​లైన్​ నుంచి మొబైల్​కు కాల్​ చేయాలంటే ఇలా చేయాల్సిందే!

‘‘0’’ కలిపి డయల్ చేయడం తప్పనిసరి నేటి నుంచే దేశవ్యాప్తంగా కొత్త మార్పు న్యూఢిల్లీ: లాండ్​లైన్​ నుంచి మొబైల్​ నెంబర్​కు కాల్​ చేయాలంటే ముందు ‘0’ ని క

Read More

18 ఏండ్లు దాటిన వాళ్లకే టీకా

గర్భిణులకు, బాలింతలకు వేయొద్దు ఫస్ట్​ డోస్​ ఏ కంపెనీ వ్యాక్సిన్​ వేస్తే.. సెకండ్​ డోస్​ కూడా అదే కరోనా వ్యాక్సినేషన్​పై కేంద్రం గైడ్​లైన్స్​ దేశవ్యాప్

Read More

దేశవ్యాప్తంగా నేటి నుంచే టీకా

హెల్త్​ వర్కర్లతో మొదలు.. విడతల వారీగా అందరికీ తొలిరోజు వ్యాక్సినేషన్ దేశవ్యాప్తం గా 3 లక్షల మందికి రాష్ట్రంలో 4,200 మందికి ఫస్ట్ ఫేజ్ లో ఎవరికి? హెల్

Read More

ఐదేళ్ల తర్వాత భర్త రహస్యం తెలుసుకున్న భార్య ఏం చేసిందంటే..

తాను మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చెన్నై: ఇంటర్నెట్‌లోని మాట్రిమోనియల్ లో పెళ్లి సంబంధం చూసి ఎర్రగా.. బుర్రగా కనిపించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఓ

Read More

వైరల్ వీడియో: తుపాకీతో కేక్ కట్ చేసినందుకు..

స్నేహితుడితో కలసి కటకటాల పాలు బ్యాక్ గ్రౌండ్ లో చెవులు హోరెత్తించే మ్యూజిక్.. టేబుల్ పై అందంగా డిజైన్ చేసిన నోరూరించే కేక్.. దాని ముందు నిల్చున్న ఎర

Read More

బైకుపై 5 ఖండాల్లో 37 దేశాలు చుట్టొచ్చాడు..కానీ

ఒంటెను ఢీకొట్టి.. తలకు గాయం కావడంతో కన్నుమూత బైకుపై లాంగ్ డ్రైవ్‌లతో సెలబ్రిటీగా మారిన బెంగళూరు వాసి కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్ (45) అనూహ్యంగా బైకు ప

Read More

పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం

కేంద్రం 2020-21గానూ ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ప్రధానంగా సోషల్ వర్క్, మెడిసిన్, విద్య, ఆర్ట్, పర్యావరణ రంగాల్లో విశేష కృషి చేస

Read More

మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీహార్ సీఎం

బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా సహనం కోల్పోయిన ఆయన మీడియాపై విరుచుకుపడ్డారు. తన నివాసానికి సమీపంలో జరిగిన ఇండిగో

Read More

మోసపోయిన మైనర్ బాలిక.. 5 నెలల గర్భవతి

పని ఇప్పిస్తానని చెప్పి ఓ మైనర్ బాలికను తీసుకెళ్లిన ఓ దుర్మార్గుడు ఆమెపై తరచూ అత్యాచారం చేశాడు. ఇంట్లో నుంచి వెళ్లిన బాలిక 13 నెలలకు ఎలాగోలా ఇంటికి చే

Read More

రైతుల నాశనం కోసమే అగ్రి చట్టాలు 

రైతుల అభివృద్ధిని అడ్డుకునేందుకే కేంద్ర ప్రభుత్వం అగ్రి  చట్టాలను తీసుకువచ్చిందని విమర్శించారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. మూడు వ్యవసాయ చట్టాలకు వ్య

Read More

మార్చి చివరి నాటికి దేశవ్యాప్తంగా 75 శాతం రైళ్లు

కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో రైల్వేశాఖ మార్చి చివరి నాటికి దేశవ్యాప్తంగా 75 శాతం రైళ్లను నడిపించేందుకు చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం దేశ

Read More

ప్రతి ఇంటికి ఉచితంగా ఇంటర్నెట్.. సగం ధరకే లాప్‌టాప్

2021 బడ్జెట్‌లో కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వం తాయిలాలు నిరుపేద కుటుంబాలకు ఉచితంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడంతోపాటు సగం ధరకే లాప్‌టాప్‌లు అందించాలని కేరళ రాష్

Read More