దేశం

హక్కులు కాపాడేందుకే పెండ్లి వయసు పెంచాం

న్యూఢిల్లీ: అమ్మాయిల పెండ్లి వయసు పెంపును విమర్శిస్తున్న వారిపై కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఘాటుగా స్పందించారు. 21 ఏండ్లు వ&zwnj

Read More

89 దేశాలకు పాకిన ఒమిక్రాన్‌

89 దేశాలకు పాకింది ఇప్పటికైతే దీని ఎఫెక్ట్​ కొద్దిగనే ముందుముందు ఎట్టుంటదో అన్ని దేశాలూ అలర్ట్​గా ఉండాలె: డబ్ల్యూహెచ్​వో జెనీవా/న్యూఢిల్

Read More

వామ్మో చలి.. మైనస్ డిగ్రీల్లోకి టెంపరేచర్లు

బారాముల్లాలో మైనస్ 8.5 డిగ్రీలు రాజస్థాన్‌‌‌‌లోని ఫతేపూర్‌‌‌‌‌‌‌‌లో మైనస్ 3.3

Read More

250 కుక్కలను వెంటాడి.. వేటాడి..

పాములు పగబట్టడం గురించి విన్నాం. కానీ కోతుల పగ గురించి ఎప్పుడైనా విన్నారా? మహారాష్ట్ర బీడ్ జిల్లాలో కుక్కలపై పగబట్టిన కోతులు వాటి నామరూపాల్లేకుండా చేయ

Read More

ఉత్త‌రాదిన‌ చ‌లిగాలుల తీవ్ర‌త‌

ఉత్తర భారతదేశాన్ని చిలిగాలులు వ‌ణికిస్తున్నాయి. అతి త‌క్కువ స్థాయిలో ఉష్ణోగ్ర‌త్త‌లు న‌మోద‌వుతున్నాయని భారత వాతావరణ శాఖ

Read More

వీడియో: స్టేజ్ పై రెజ్లర్ ను కొట్టిన ఎంపీ

స్టేజ్ పైనే రెజ్లర్ చెంప చెల్లుమనిపించాడు ఓ ఎంపీ. జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్ ఈవెంట్‌లో ఈ ఘటన జరిగింది. బీజేపీ

Read More

రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన రైతు సంఘం నేత

చండీగఢ్: పంజాబ్ లో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటైంది. రైతు సంఘాల నేత గుర్నామ్ సింగ్ చదుని కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రా

Read More

ఆర్మీ ఆయుధాలన్నీ భారత్లోనే తయారీ

న్యూఢిల్లీ: భారత సెక్యూరిటీ ఫోర్సెస్ కు అవసరమైన ప్రతి ఆయుధాన్ని స్వదేశంలోనే తయారు చేసుకుంటామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఈ విషయ

Read More

మహారాష్ట్ర స్కూల్ లో కరోనా కలకలం

ముంబై : మహారాష్ట్రలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా నవీ ముంబై ఘన్సోలీలోని ఓ స్కూల్ లో 18మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. స్కూల్ లో 950 మం

Read More

ఒడిశాలోని కలాం దీవి నుంచి అగ్ని-P అణు క్షిపణి ప్రయోగం

–వ్యూహాత్మక అగ్ని ప్రైమ్‌ క్షిపణి (Agni-P)ని ఇవాళ (శనివారం) భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి

Read More

గంగా ఎక్స్ ప్రెస్ వేకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ

యూపీ : ఉత్తర్ ప్రదేశ్ త్వరలోనే మోడ్రన్ స్టేట్ కాబోతోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన రాష్ట్రంగా నిలుస్తుందనడానికి ఎక్స

Read More

ఆటోపై పడిన కంటెయినర్.. నలుగురి మృతి

న్యూఢిల్లీ: ఆటోపై కంటెయినర్ పడటంతో నలుగురు మృతి చెందిన ఘటన దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం సమీపంలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం 6.30 గంటల

Read More

బోర్డర్‌‌లో మరోసారి డ్రోన్ కలకలం

పాక్‌ నుంచి పంజాబ్‌లోకి ప్రవేశించిన డ్రోన్‌ సరిహద్దు ప్రాంతంలో మరోసారి విదేశీ డ్రోన్ కలకలం సృష్టించింది. భారత్, పాక్ సరిహద్దుల్

Read More