దేశం
భార్య ఫోన్ కాల్స్ రికార్డు చేయడం తప్పు
చండీగఢ్: దొంగచాటుగా భార్య ఫోన్ సంభాషణలను రికార్డు చేయడం తప్పేనని పంజాబ్, హరియాణా హైకోర్టు తెలిపింది. భార్యకు తెలియకుండా ఇలాంటి పనులు చేయడం ఆమె గోప్యతక
Read Moreఅర్థరాత్రి రోడ్లపై మోడీ బిజి బిజీ
వారణాసిలో బిజీ బిజీగా పర్యటించారు ప్రధాని మోదీ. వారణాసిలో కాశీ విశ్వనాథ కారిడాన్ సందర్భంగా పర్యటించిన ప్రధాని సోమవారం రాత్రి వారణాసిలో కలియ తిరిగారు.
Read Moreహర్నాజ్ సంధూ డ్రెస్ డిజైన్ చేసిన ట్రాన్స్ ఉమెన్
విశ్వ వేదికపై భారత పతాకం మరోసారి రెపరెపలాడింది. 21 ఏళ్ల తర్వాత మరోసారి మిస్ యూనివర్స్ కిరీటం భారత్ కు దక్కింది. చండీగఢ్ కు చెందిన హర్నాజ్ సంధూ విశ్వ స
Read Moreహెలికాప్టర్ కూలిన చోటే రావత్ మెమోరియల్ కట్టాలె
కేంద్రానికి తమిళనాడు ప్రజల విజ్ఞప్తి ఉదగమండలం: తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూర్ వెలింగ్టన్ కంటోన్మెంట్&z
Read Moreమహరాష్ట్రలో 2, గుజరాత్ లో 1 ఒమిక్రాన్ కేసులు
భారత్ లో కొత్తగా మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో రెండు, గుజరాత్ రాష్ట్రంలో ఒక కేసు నమోదు అయ్యాయి. దీంతో మహారాష్ట్రలో ఒమిక్రాన్ క
Read Moreఇదేం క్వశ్చన్.. ఇదేం పేపర్?
సీబీఎస్ఈపై లోక్సభలో సోనియా ఫైర్ మహిళలకు కించపరిచేలా ప్యాసేజ్ ఇచ్చారని విమర్శ నిమిషాల్లో స్పందించిన సీబీఎస్ఈ న్యూఢిల్లీ: సీబీఎస్ఈ టెన్త్క
Read Moreమినరల్ వాటర్ టేస్ట్ ఎలా ఉంటదో చెప్తుండు
కొందరు ఫుడీస్... టేస్ట్ చూసి ఫుడ్ బాగుందో? లేదో? చెప్పేస్తారు. అలానే వైన్, కాఫీ టీ టేస్టర్స్ వాటి రుచి చెబుతారు. వాళ్లు ‘టేస్ట
Read Moreఢిల్లీలో వారందరికీ నెలకు రూ.2,500 పింఛన్
న్యూఢిల్లీ: కరోనా బారిన పడి తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం రూ.50 వేల ఆర్థిక సాయం అందజేసింది. మొత్తం 21,235 ఫ్యామిలీలకు రూ.50 వేల చొప్
Read Moreమోడీ ఇక్కడే ఉండొచ్చు: కాశీ పర్యటనపై అఖిలేశ్ కామెంట్స్
ప్రజలు చివరి రోజుల్లో కాశీలోనే ఉంటారని సమాజ్వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ ప
Read Moreశ్రీనగర్లో పోలీసుల బస్సుపై కాల్పులు..ఇద్దరు మృతి
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. శ్రీనగర్ శివారులో పోలీసుల బస్సుపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో 14 మంది ప
Read Moreకాశీలో గంగా హారతి, లేజర్ షో.. షిప్లో నుంచి వీక్షించిన మోడీ
వారణాసిలో గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించిన ఆయన సాయంత్రం బీజేపీ పాలిత
Read Moreరంగనాథ ఆలయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు
సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా తమిళనాడులో పర్యటిస్తున్నారు. శ్రీరంగం వెళ్లిన ఆయన.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన రంగనాథస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్
Read Moreమాజీ సీజేఐ గొగోయ్ కు ప్రివిలేజ్ నోటీస్
ఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పై తృణమూల్ కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చింది. తనకు నచ్చినప్పుడు పార్లమెంటుకు వెళ
Read More












