దేశం
భారత్లో బిడ్డలకు త్వరగా పెళ్లి చేయాలనుకుంటరు
దేశంలో ఆడ పిల్లల పెండ్లి వయసును 21ఏండ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చట్ట ప్రకారం ప్రస్తుతం 18 ఏ
Read Moreకుక్కలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్
అస్సాంలో కుక్కలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. 24 కుక్కలను రెస్క్యూ చేశారు. జోర్ హట్ జిల్లాల్లో ఈ ముఠాను అరెస్ట్ చేశారు. మ
Read Moreతమిళనాడులో ఘోర ప్రమాదం
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. తిరునళ్వేళిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బాత్ రూమ్ గోడ కూలి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. స్కూల్ ముందు విద్యార్థుల త
Read Moreబర్డ్ ఫ్లూ భయం: రెండ్రోజుల్లో 16 వేల బాతులను చంపేశారు
కొట్టాయం: బర్డ్ ఫ్లూ (హెచ్5ఎన్1) భయంతో కేరళలో పెద్ద ఎత్తున బాతులను చంపేస్తున్నారు. రాష్ట్రంలోని కొట్టాయం, అలప్పూజ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ సోకినట్లు
Read Moreరేప్ వ్యాఖ్యలపై గవర్నర్ కు ఫిర్యాదు
ఢిల్లీ : కర్నాటక ఎమ్మెల్యే రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేప్ ను ఎంజాయ్ చేయాలంటూ ఆయన చేసిన కామెంట్లపై పలువురు మండిపడుతున్నారు. తాజ
Read More20 ఏళ్ల తర్వాత సాగు మొదలు పెడుతున్న కశ్మీర్ రైతులు
కథువా: జమ్మూ కశ్మీర్ లో రైతులు సాగు పనులను స్పీడప్ చేశారు. పాకిస్థాన్ తో ఉన్న సరిహద్దు వెంబడి పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. కథువా జిల్లాలో సరిహద్ద
Read Moreభారత్కు కావాల్సింది విప్లవం కాదు.. పరిణామం
న్యూఢిల్లీ: మన దేశానికి ఇప్పుడు కావాల్సింది విప్లవం కాదని.. పరిణామం అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అభివృద్ధి మార్గంలో ముందుకెళ్లే క్రమంలో దేశ చరిత్
Read Moreప్రపంచ దేశాలను వెంటాడుతున్న ఒమిక్రాన్
ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. సౌతాఫ్రికాలో బయటపడిన కొత్త వేరియెంట్ కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు క్రమంగా
Read Moreదేశ రాజధానిలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు
ఢిల్లీ : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా 1
Read Moreపార్లమెంట్ లో ఆగని ఆందోళనలు
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ సోమవారానికి, లోక్ సభ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడ్డాయి. లిఖింపూర్ ఖేరి ఘటన ,సిట్ దర్యాప్తు
Read Moreమోడీకి మరో అరుదైన గౌరవం
థింపూ: ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రధాని మోడీకి భూటాన్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. ఈ విషయా
Read Moreమిస్ వరల్డ్ ఫైనల్స్ వాయిదా
న్యూఢిల్లీ: కరోనా కారణంగా మిస్ వరల్డ్ 2021 ఫైనల్స్ వాయిదా పడింది. షెడ్యల్ ప్రకారం ఈ నెల 16న పూర్టో రికోలో ఈ పోటీని నిర్వహించాల్సింది. కానీ కంటెస్టెంట్
Read Moreయూపీలో పెరిగిన పొలిటికల్ హీట్
లక్నో : ఉత్తర్ ప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి.ఇందులో భాగంగా బీజే
Read More












