దేశం

పటేల్ బతికుంటే మరింత ముందుగానే గోవాకు విముక్తి

పనాజీ: మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ బతికుంటే గోవాకు ఇంకాస్త ముందుగానే లభించేదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. పనాజీలో నిర్వహించిన గోవా

Read More

సాంప్రదాయ వాయిద్యాలతో కళాకారుల ప్రదర్శనలు

మధురైలో మర్కజి మంగళ మ్యూజిక్ ఫెస్టివల్ గ్రాండ్ గా జరిగింది. సాంప్రదాయ వాయిద్యాలతో కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పారాయ్ కమ్యూనిటీకి చ

Read More

కొండముచ్చులను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు

మహారాష్ట్రలోని బీడ్ ఏరియాలో కోతులు, కొండముచ్చులతో కుక్కలకు కొద్ది రోజులుగా గ్యాంగ్ వార్ నడుస్తోంది. ఇది 250 కి పైగా కుక్క పిల్లల ప్రాణాలు పోవడానికి కా

Read More

CFSL కొత్త బిల్డింగ్ ను ప్రారంభించిన అమిత్ షా

మోడీ నాయకత్వంలో సెంట్రల్ ఫోరెన్సిక్ లేబోరేటరీ దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ను ఎంపవర్ చేస్తోందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సైంటిఫిక్ ఎవిడెన్స్

Read More

2.5 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చేరారు

ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతోనే మార్పు సాధ్యమైంది 70ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ చేయలేని మార్పు చేసి చూపించాం: కేజ్రివాల్ న్యూఢిల్లీ:&

Read More

యూపీ+యోగి=ఉపయోగి కాదు..యూస్ లెస్

యూపీలో ఎన్నికల వాతావరణం మొదలైంది. బీజేపీ, ఎస్పీ మధ్య మాటల యుద్దం జరుగుతోంది.  ఎస్పీ అధికార ప్రతినిధి రాజీవ్ రాయ్, సెక్రటరీ జైనేంద్ర యాదవ్ పల

Read More

పెళ్లికొడుకును చితక్కొట్టిన బంధువులు

ఉత్తరప్రదేశ్ లో ఘజియాబాద్ లో ఓ పెళ్లికొడుకును చితగ్గొట్టారు పెళ్లికూతురు బంధువులు. అదనపు కట్నం డిమాండ్ చేయడంతోనే దాడి చేసినట్టు తెలుస్తోంది. నిఖాకు కొ

Read More

రైతన్న ఆగ్రహం.. వెల్లుల్లి పంటకు నిప్పు

దేశంలో రైతన్నల ఆగ్రహం కొనసాగుతోంది. పండించిన పంటకు కనీస ధర రాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఆరుగాలం శ్రమ

Read More

బాధ్యతాయుతమైన దేశాలతో భారత్‌కు సత్సంబంధాలు

మధ్య ఆసియాలోని బాధ్యతాయుతమైన అన్ని దేశాలతో భారత్‌కు మంచి సంబంధాలున్నాయన్నారు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్. ఆఫ్గనిస్తాన్ తోనూ మంచి రిలేషన్స్ ఉన్నాయన

Read More

గోల్డన్ టెంపుల్ లో యువకుడి హల్ చల్.. కొట్టి చంపిన భక్తులు

పంజాబ్ అమృత్ సర్ స్వర్ణ దేవాలయంలో కలకలం రేపింది. గర్భగుడిలో చొరబడిన ో యువకుడ్ని అక్కడున్న భక్తులు పట్టుకొని చావబాదారు. ఆ దెబ్బలకు యువకుడి అక్కడికక్కడే

Read More

ఒమిక్రాన్ ఎఫెక్ట్: సెకండ్‌ వేవ్‌ కంటే భారీగా కేసులు వస్తయ్!

ఒమిక్రాన్ కారణంగానే ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని, అది ఫిబ్రవరిలో పీక్స్ కు చేరే అవకాశముందని కోవిడ్ సూపర్ మోడల్ ప్యానెల్ ప్రకటించింది. సెకండ్ వే

Read More

కాశీ, అయోధ్య అభివృద్ధి వాళ్లకే సమస్య

లక్నో: ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​ను ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసల్లో ముంచెత్తారు. యూపీకి యోగి సర్కారు ఎంతో అవసరమంటూ.. ‘‘యూప

Read More

హిందుత్వవాదుల వల్లే ధరలు పెరిగినయ్

అమేథీ(యూపీ): హిందువు, హిందుత్వవాది అంశంపై కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ మరోసా రి కామెంట్లు చేశారు. కేంద్రం, ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. దేశంలో ధరలు

Read More