దేశం
దంతెవాడలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందినట్లు దంతెవాడ
Read Moreబాలిక ఫిర్యాదు: మరుగుదొడ్లు శుభ్రం చేసిన మంత్రి
గ్వాలియర్: ప్రభుత్వ స్కూళ్లు, కార్యాలయాల్లో టాయిలెట్ల అపరిశుభ్రత గురించి వినే ఉంటారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉం
Read Moreఅందుబాటులోకి మరో కరోనా వ్యాక్సిన్
పూణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కొవొవ్యాక్స్ కరోనా టీకా ఎమర్జెన్సీ వాడకానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ఆమోదం తె
Read Moreఐఎస్ టెర్రర్ గ్రూప్లో 66 మంది ఇండియన్లు
వాషింగ్టన్: గ్లోబల్ టెర్రరిజం గ్రూప్ ఐఎస్లో 66 మంది ఇండియన్లు ఉన్నారని అమెరికా వెల్లడించింది. టెర్రరిజానికి సంబంధించి 2020 రిపోర్టును గురువారం విడుదల
Read Moreఒమిక్రాన్పై టీకాల పనితీరును ఇప్పుడే చెప్పలేం
ఎంపీలు రేవంత్, నామా ప్రశ్నలకు కేంద్రం ఆన్సర్ న్యూఢిల్లీ, వెలుగు: ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రస్తుత కరోనా టీకాలు బాగా పనిచేస్తయా? లేదా? అన్న
Read More15 రోజుల్లో 113కు చేరిన ఒమిక్రాన్ కేసులు
ఒక్కరోజే 26 మందికి సోకిన ఒమిక్రాన్ పదకొండు రాష్ట్రాలు, యూటీల్లో కేసులు నమోదు న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ స్పీడ్ పెంచింది
Read Moreమహారాష్ట్రలో 40కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు
దేశంలో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. గంట గంటకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఢిల్లీలో 10 కేసులు, మహారాష్ట్రలో 8 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి
Read Moreపంజాబ్ లో బీజేపీతో కెప్టెన్ అమరేందర్ సింగ్ పొత్తు ఖరారు
రాబోయే పంజాబ్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఖరారైందన్నారు మాజీ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్. కేంద్రమంత్రి, బీజేపీ పంజాబ్ ఇన్ ఛార్జ్ గజేంద్రసిం
Read Moreఅమ్మాయిలు పదహారేళ్లకే పెండ్లి చేసుకున్నా తప్పులేదు
దేశంలో ఆడ పిల్లల పెండ్లి వయసును 21ఏండ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సమాజ్వాదీ ఎంపీ ఎస్టీ హసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్
Read Moreఒమిక్రాన్ భయం: అనవసరంగా ప్రయాణాలొద్దు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 101కి చేరాయి. ఈ క్ర
Read Moreభారత్ లో 101 కి చేరిన ఒమిక్రాన్ కేసులు
భారత్లో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిన్న(గురువారం) 87 కేసులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 101 కి చేరింది. దేశంలో
Read Moreకర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కామెంట్పై ఎన్సీడబ్ల్యూ ఫైర్
కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేశ్, స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే తీరు వివాదాస్పదంగా మారింది. సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే,
Read Moreతమిళనాడు రాష్ట్ర గీతంగా తమిళ్ థాయ్ వాళ్తు
తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర గీతాన్ని ప్రకటించింది .‘తమిళ్ థాయ్ వాళ్తు’పాటను రాష్ట్ర గీతంగా ఇవాళ (శుక్రవారం) అధికారికంగా ప
Read More












