దేశం
24 గంటల్లో 20,038 కరోనా కేసులు
దేశంలో కరోనా తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. గడిచిన 24గంటల్లో 20,038 మంది కరోనా బారిన పడ్డారు. తాజా కేసులతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 4
Read Moreస్వాతంత్య్రం అడగట్లే..
జమ్మూ: టిబెట్ కు కాస్త అర్థవంతమైన స్వయంప్రతిపత్తి కావాలని కోరుతున్నాం తప్ప చైనా నుంచి స్వాతంత్ర్యాన్ని అడగ ట్లేదని ఆధ్యాత్మిక గురువు దలైలామా అన
Read Moreప్రస్తుతం ఇద్దరం డేటింగ్ చేస్తున్నాం
ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని లలిత్ మోడీ ట్విట్టర్ వేదకగా తెలిపాడు. ఈ ట్వీట్&zwn
Read Moreకేరళలో మంకీపాక్స్ కలకలం
కరోనా ముప్పు తొలగిపోకముందే ‘మంకీపాక్స్’ వైరస్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే 50కి పైగా దేశాలకు ఈ వైరస్ వ్యాప్తిచెంద
Read Moreప్రజలను తప్పుదోవ పట్టించొద్దు
లోక్సభ, రాజ్యసభలో అభ్యంతరకర పదాలు వాడొద్దని ఎంపీలకు లోక్సభ సెక్రటేరియట్ సూచించింది. ఈ మేరకు ఓ బుక్లెట్ను విడుదల చేసింది.
Read Moreకేసులను కొట్టివేయాలంటూ సుప్రీంకు జుబేర్
తనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన ఆరు కేసులను కొట్టివేయాలంటూ ఆల్ట్న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్ సుప్రీంకోర్టును ఆ
Read More148 రోజుల పాటు రాహుల్ యాత్ర
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన ‘భారత్ జోడో’ యాత్ర అక్టోబరు 2 న ప్రారంభమవుతుందని ఆ పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్
Read Moreచుట్టూ వరద నీరు.. మధ్యలో ఏనుగుపై మావటి
బిహార్ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ తరుణంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఏన
Read Moreకారు నెంబర్ ప్లేట్ పై ‘నాన్న’ పేరు.. ఆ తర్వాత ఏం జరిగింది..?
ఉత్తరాఖండ్ లో ఓ వ్యక్తి తన కారు నెంబర్ ప్లేట్ పై హిందీలో పాపా (నాన్న) అని రాయించుకున్నందుకు అతడికి పోలీసులు షాక్ ఇచ్చారు. నాన్న అనే పేరుతో ఉన్న కారులో
Read Moreభారీ వర్షాలతో నిలిచిపోయిన అమర్నాథ్ యాత్ర
అమర్నాథ్ యాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. కశ్మీర్ లోయలో వర్షాలు కురుస్తుండటంతో ప్రతికూల వాతావరణం కారణంగా గురువారం(జున్ 14) న రెండు మార్గాల్లో అమర్&z
Read Moreజమ్మూలో అనుమానాస్పద సిలిండర్ కలకలం
జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్లో అనుమానాస్పద సిలిండర్ను భారత సైనికులు గుర్తించారు. వెంటనే బాంబు స్క్వాడ్ను రంగంలోకి దింపారు. కాసేపు భద్ర
Read Moreభారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ నేతల సమావేశం
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సాగే భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగో
Read Moreపెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన మహారాష్ట్ర సర్కార్
పెట్రోల్, డీజిల్ ధరల పై వ్యాట్ తగ్గిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కీలక నిర్ణయం తీసుకున్నారు. చమురు ధరలను తగ్గించారు. పెట్రోల్ పై 5 రూపాయల
Read More












