దేశం
చైనా బార్డర్ లో 18 మంది కూలీలు అదృశ్యం
అరుణాచల్ ప్రదేశ్ లోని భారత్ - చైనా సరిహద్దులో జులై 5న తప్పిపోయిన 19 మంది కూలీల్లో ఒకరి మృతదేహం లభించింది. డామిన్ జిల్లాలోని కుమే నది సమీపంలో కూలీ మృతద
Read Moreనేడు ఢిల్లీలో తిరుగుబాటు శివసేన ఎంపీల సమావేశం
మహారాష్ట్ర అసెంబ్లీ లో శివసేన చీలిన పరిస్థితులే పార్లమెంటరీ పార్టీలోనూ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లోక్ సభలో దాద్రా, నగర్ హవేలీ ఎంపీతో కలిప
Read Moreవీడియోలో వింత ఆకారంపై సోషల్ మీడియాలో తెగ చర్చ
అమెరికాలోని ఇంటి సమీపంలో విచిత్ర ఆకారం తిరుగుతున్న వీడియో వైరల్ గా మారింది. కెంటకీలోని మోర్ హెడ్ కు సమీపంలో ఉన్న సీసీటీవీలో విచిత్ర ఆకారంలో ఉన్న విజువ
Read Moreఅమ్మాయి చాలా తెలివైనది.. చిన్నారి ప్రశ్నలపై సీఎం కామెంట్
ముంబైలోని నందనవన్ బంగ్లాలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకి ఓ చిన్నారి మధ్య జరిగిన చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నదా దామ్రే
Read Moreనీట్ పరీక్షలో విద్యార్థినులకు తీవ్ర అవమానం
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా జులై 17న నీట్ పరీక్ష జరిగింది. అయితే కొన్ని పరీక్షా కేంద్రాల్లో చెకింగ్ ల పేరుతో అవమాన కర ఘటనలు చోటుచేసుక
Read Moreపరిహారం చెల్లింపులో లేట్ చేయొద్దు
న్యూఢిల్లీ: సమయాన్ని వృథా చేయకుండా కరోనాతో చనిపోయినవాళ్ల కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం ఇవ్వాలని అన్ని రాష్ట్రాలను, యూటీలను సుప్రీం కోర్టు ఆదేశించింది.
Read Moreకేరళలో మంకీపాక్స్ రెండో కేసు
న్యూఢిల్లీ: దేశంలో సోమవారం మంకీపాక్స్ రెండోకేసు వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన ఓ వ్యక్తి (31) కి మంకీపాక్స్ పాజిటివ్గా తేలిందని అధికారులు
Read Moreపార్లమెంట్లో ఓటేసిన 719 మంది ఎంపీలు
న్యూఢిల్లీ: దేశ 15వ రాష్ట్రపతి ఎన్నిక కోసం సోమవారం పోలింగ్ పూర్తయింది. ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో, ఎంపీలు పార్లమెంటులో ఓటు వేశారు. ఎం
Read Moreరాష్ట్రపతి ఎన్నికలో 99 శాతం ఓటింగ్
రాష్ట్రపతి ఎన్నికలో 99శాతం ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 4,796 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 99శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్న
Read Moreమంగళవారం ఢిల్లీలో పర్యటించనున్న షిండే
మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే మంగళవారం ఒక్కరోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ అర్థరాత్రి ముంబై నుంచి బయల్దేరనున్నారు. ఆయన రేపు రాత్రి ఢిల్లీ నుంచి
Read Moreబరువు తగ్గేందుకు క్రికెట్ బ్యాట్ పట్టిన తేజస్వీ యాదవ్!
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చాలాకాలం తర్వాత బ్యాట్ పట్టాడు. బ్యాట్ తో కఠోర ప్రాక్టీస్ చేస్తున్నాడు. పాట్నాలోని తన ఇంటి ఆవరణలో తాత్కాలిక క్రికెట్ పిచ్ పై
Read Moreరాష్ట్రపతి ఎన్నిక.. పార్లమెంటులో 99.18శాతం పోలింగ్..
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ఓటెయ్యగా.. రాష్ట్రాల అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్
Read Moreరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లైవ్ అప్ డేట్స్
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం ఐదింటివరకు పోలింగ్ కొనసాగనుంది. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో ఓటింగ్ కొనసాగుతోంది. పోలింగ్ ప్రారంభం
Read More












