దేశం
పౌరసత్వ చట్టం అమలు కాకుండా చూస్తా
తాను రాష్ట్రపతిగా ఎన్నికైతే పౌరసత్వ చట్టం(సీసీఏ)ను అమలు కాకుండా చూస్తానని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. అసోంలో ప్రతిపక్ష శాసనసభ
Read Moreశనివారం బుందేల్ఖండ్ ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభించనున్న మోడీ
ఉత్తరప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేను శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. దాదాపు 14,850 కోట్ల వ్యయంతో 296 కి.మీ పొడవైన నాలుగు
Read Moreమోడీ, దీదీ మధ్య రహస్య ఎజెండా ఉంది
ప్రధాని నరేంద్ర మోడీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య రహస్య ఎజెండా ఉందని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. 2024 ఎన్నికలకు
Read Moreతెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులపై పోరాడుదాం
తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం వెంటనే విడుదల చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీ
Read Moreరామ్నాథ్ కోవింద్ను కలిసిన మోడీ
రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ విషయాన్ని రాష్ట్రపతి సెక్రటేరియట్ ట్వీట్ చేసింది. రా
Read Moreకరోనా టీకాపై కేంద్రం మరో కీలక నిర్ణయం
కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏండ్లు పైబడిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది. జులై 15 (శ
Read Moreదంపతుల వద్ద 45 పిస్టల్స్... ఎయిర్పోర్ట్లో అరెస్ట్
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 45 పిస్టల్స్ తో వెళ్తున్న ఇద్దరు భారతీయులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టయిన ఇ
Read Moreన్యాయం చేయాలని భువనేశ్వర్ లో వైద్య విద్యార్థుల ఆందోళన
ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఉక్రెయిన్ నుంచి తిరిగివచ్చిన వైద్య విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని ప్లకార్డులు పట్టుకుని
Read More'అగ్నిపథ్' పై పిటిషన్లు.. ఈ నెల 15న సుప్రీంకోర్టులో విచారణ
రక్షణ బలగాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 'అగ్నిపథ్' రిక్రూట్మెంట్ స్కీమ్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను జూలై 1
Read Moreమరోసారి కనువిందు చేయనున్న "సూపర్ మూన్"
సూపర్ మూన్ మరోసారి కనువిందు చేయనుంది. మరోసారి చంద్రుడు, భూమికి దగ్గరగా రాబోతున్నాడు. సాధారణంగా పౌర్ణమి రోజు 90 శాతం చంద్రుడు కనిపించినపుడు, భూమి చుట్ట
Read Moreఓటేయలేదని బెదిరించి అడ్డంగా బుక్కయాడు
మధ్యప్రదేశ్లో ఓ గ్రామస్థులకు వింత అనుభవం ఎదురైంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఓటమి పాలయ్యాడు. అయితే ఓట్ల కోసం జనానికి పంచిన సొమ్ము తిరిగి
Read Moreఏక్నాథ్ షిండే శిబిరానికి శివసేన అధికార ప్రతినిధి
ఉద్ధవ్ ఠాక్రే శిబిరానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. శివసేన అధికార ప్రతినిధి, ముంబై మాజీ కార్పొరేటర్ శీతల్ మ్హత్రే ఏక్నాథ్ షిండే శిబిరానికి చ
Read Moreదేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
దేశ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో ఐదు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణ
Read More












