దేశం

కేరళను కలవరపెడుతోన్న మంకీపాక్స్ 

కరోనా కంట్రోల్ అయ్యిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరో వ్యాధి ప్రజలను కలవరానికి గురి చేస్తోంది. మంకీపాక్స్ దేశంలోకి ఎంటర్ కావడంతో జనం భయంతో వణ

Read More

వీల్ చైర్లో పార్లమెంట్కు వచ్చిన మన్మోహన్ సింగ్ 

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రజాస్వామిక స్ఫూర్తి అందరినీ ఆకట్టుకుంది. 89 ఏళ్ల మన్మోహన్ సింగ్ తొలిసారిగా వీల్ చైర్‌లో పార్లమెంటు భవనంలో కనిపించార

Read More

సింగపూర్ పర్యటన ఆలస్యంపై కేజ్రీవాల్ ఆగ్రహం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తన సింగపూర్ పర్యటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ఇప్పటి వరకు ఎలాంటి సమాచా

Read More

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష నేతలు ఆందోళన

పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. సమావేశాలు తొలి రోజే ప్రజా సమస్యలపై చర్చకు విపక్షాల పట్టుబట్టాయి. ద్రవ్యోల్బణం,గ్యాస్ ధరల పెరుగుదల,అగ్నిపథ్

Read More

10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మహారాష్ట్ర సీఎం

మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదిలో ఈరోజు ఉదయం జరిగిన బస్సు ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణిం

Read More

బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కుట్ర

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతున్న తరుణంలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ధన బలంతో ఎన్నికల ఫలితా

Read More

ఈ అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకోబడిన జగదీప్ ధన్‌కర్‌ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, కేంద్

Read More

రాజ్యసభ ఎంపీగా విజయేంద్ర ప్రసాద్ బాధ్యతలు

రాజ్యసభ సభ్యుడిగా సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు విజయేంద్రప్రసాద్ చేత ప్రమాణం చేయిం

Read More

ఘోర ప్రమాదం.. నదిలో బస్సు బోల్తా

మధ్యప్రదేశ్ లోని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండోర్ నుంచి పూణేకు వెళ్తున్న మహారాష్ట్ర బస్సు ధర్ జిల్లాలోని కాల్ ఘాట్ సంజయ్ సేతు వద్ద  నర్మదా నదిలో

Read More

ప్రారంభమైన కొద్దిసేపటికే రాజ్యసభ వాయిదా

విపక్షాలు ఆందోళనలు చేసిన నేపథ్యంలో సోమవారం రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. ద్రవ్యోల్బణం, జీఎస్టీ రేట్ల పెంపు పై చర్చ జరపాలంటూ విప

Read More

ఎమ్మెల్యేలు, ఎంపీలు.. విచక్షణతో ఓట్లేయండి

దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని భావించే వారంతా తనకే ఓటు వేయాలని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కోరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలంతా విచక

Read More

గ్రెనేడ్ పేలి ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి

జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్‌లో  నియంత్రణ రేఖ( ఎల్‌ఓసి) వద్ద గ్రెనేడ్ పేలడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లు మరణించారు.  ఈ ఘటనలో ఆర్మీ కెప్

Read More

నదిలో దొరికిన 50 కిలోల వెండి శివలింగం

ఉత్తరప్రదేశ్ లోని దోహ్రీఘాట్ పట్టణంలో ఘాగ్రా నదిలో 50 కిలోల వెండి శివలింగం దొరికింది.  బిందెను కడిగేందుకు మట్టి తీస్తున్న రామ్ మిలన్ సాహ్ని అనే వ

Read More