దేశం
వ్యాక్సిన్ డ్రైవ్లో భారత్ మరో ఘనత
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కంటిన్యూ అవుతోంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. వైరస్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ పంపిణీ జోర
Read Moreఇండిగో విమానంలో సాంకేతిక లోపం
షార్జా నుంచి హైదరాబాద్కు వస్తున్న ఇండిగో విమానం పాకిస్తాన్ లోని కరాచీ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. విమానంలో  
Read Moreపెరుగుతున్న కరోనా కేసులు
భారతదేశంలో కరోనా వైరస్ పీడ విరగడం కావడం లేదు. ఎక్కువ కేసులు నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. మరోసారి వైరస్ భూతం విరుచుకపడుతుందా ? అనే అనుమా
Read Moreజైళ్లలో 80% మంది విచారణ ఖైదీలే
జైపూర్: దేశంలోని జైళ్లలో ఎక్కువ మంది అండర్ ట్రయల్ ఖైదీలే ఉన్నారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 6.10 లక్షల మంది జ
Read Moreరేపట్నుంచే పార్లమెంట్ సమావేశాలు
సభ సజావుగా సాగేందుకు సహకరించండి: స్పీకర్ బిర్లా న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియతో రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున
Read Moreఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బెంగాల్ గవర్నర్
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న సస్పెన్స్కు తెరపడింది. వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ను ఎంపిక చేసింది. బీజేపీ పా
Read Moreఒక్కరోజే మోడీతో భేటీ అయిన నలుగురు గవర్నర్లు
ఈ రోజు(శనివారం ) నాలుగు రాష్ట్రల గవర్నర్లు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ముందుగా ఉత్తరప్రదేశ్లోని జలాన్కు వెళ్లిన మోడీ అక
Read Moreతమిళనాడు మాజీ సీఎంకు కరోనా పాజిటివ్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే నేత పన్నీర్ సెల్వంకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీనితో ఆయన చెన్నెలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరా
Read Moreమమత ‘ఆదివాసీ వ్యతిరేకి’ అంటూ బీజేపీ పోస్టర్లు
కోల్కతా : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘ఆదివాసీ వ్యతిరేకి’ అంటూ బీజేపీ పార్టీ పో
Read Moreరాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదు
జులై 18న జరగబోయే రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదని, రెండు సిద్ధాంతాల మధ్య పోటీ అని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు
Read Moreమహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం
పంజాబ్లోని భటిండా జిల్లాలోని రామమండి పట్టణంలోని గాంధీ పార్క్ లో ఏర్పాటు చేసిన 3 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు
Read Moreసభ సజావుగా జరిగేందుకు అందరూ సహకరించండి
సభ సజావుగా నడిచేందుకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆయన ఆధ్వర్యంల
Read Moreప్రభుత్వ ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోవాలంటే పర్మిషన్ తప్పనిసరి
రెండోవ వివాహాం చేసుకోవాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే తమ సంబంధిత ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి అంటూ బిహార్ ప్రభుత్వం తాజాగా కొత్త చట్టం
Read More












