దేశం
99.8 శాతంతో పది పాసైంది
జమ్మూ అండ్ కాశ్మీర్: పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ఈ మాటలను అక్షరాల నిజం చేసింది రామ్ నగర్ జిల్లా బదోళి గ్రామానికి చెందిన రీతికా శర్మ. ఇ
Read Moreగుజరాత్లో జంతువుల కోసం ప్రత్యేక శిబిరాలు
దేశంలో అనేక ప్రాంతాల్లో వరుణుడి బీభత్సం ఇంకా కంటిన్యూ అవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో గుజరాత్ అతాలకుతలమైంది. వేలాద
Read Moreట్విట్టర్, ఇన్స్టా మూడు గంటలు పని చేయలే
న్యూఢిల్లీ: పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ ఇన్స్టాగ్రామ్, ట్విటర్ దాదాపు మూడు గంటలపాటు పనిచేయలేదు. దీంతో చాలా మంది యూజర్లు ఇబ్బందిపడ్డారు. ట
Read Moreకోర్టు టైమింగ్స్పై జస్టిస్ లలిత్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కోర్టు టైమింగ్స్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చిన్న పిల్లలే రోజూ ఉదయం 7 గంటలకు స్కూల్కు వెళ
Read Moreనాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారింది
విద్యార్థి వికాసానికి పాఠశాల విద్య పునాది వంటిది. అన్ని సౌలత్లు, మంచి వాతావరణం, ఉత్తమ బోధకులు ఉన్న బడుల్లో విద్యా కుసుమాలు వికసిస్తాయి. మన దేశంలో పాఠ
Read Moreప్రభుత్వ నియంత్రణలోకి డిజిటల్ మీడియా..?
డిజిటల్ మీడియాకు కళ్లెం వేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. డిజిటల్ మీడియాను ప్రభుత్వ నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగం
Read Moreఅన్సారీపై బీజేపీ విమర్శల దాడి..పాక్ జర్నలిస్టుపై ఆగ్రహం
భారత్ కు సంబంధించిన సున్నితమైన, కీలక సమాచారాన్ని పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కు చేరవేశానని పాక్ జర్నలిస్టు నుస్రత్ మీర్జ
Read Moreలలిత్ మోడీ ట్వీట్లపై పరోక్షంగా సుస్మిత క్లారిటీ!
తనపై లలిత్ మోడీ చేసిన ట్విట్స్ పై నటి సుస్మితా సేన్ పరోక్షంగా స్పందించారు. లలిత్ మోడీ పేరును ప్రస్తావించకుండా ఇన్స్టాగ్రామ
Read Moreముంబై, అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ముందడుగు
ముంబై, అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని సర్కార్ అన్ని అనుమత
Read Moreమంకీపాక్స్ గురించి తెలుసుకోవాల్సిన 5 విషయాలు
ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్ (వైరస్) ఇప్పుడు మనదేశంలోకి కూడా ఎంటరైంది. కేరళలో మొదటి కేసు నమోదైంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీన
Read Moreకోర్టు పనివేళలపై సుప్రీం న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు
పిల్లలు ఉదయం ఏడింటికే స్కూల్ కు వెళ్తున్నప్పుడు.. కోర్టులు కాస్త ముందుగా పని ఎందుకు ప్రారంభించకూడదు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి యూయూ లలిత్ అభిప్రాయప
Read Moreఢిల్లీలో గోడకూలి నలుగురు దుర్మరణం
దేశ రాజధాని ఢిల్లీలో విషాదం నెలకొంది. అలీపూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ గోదాముకు చెందిన గోడ శుక్రవారం (జులై 15న) కుప్పకూలింది. విషయం తెలియగానే వెంటన
Read Moreమహ్మద్ జుబేర్ మరో కేసులో బెయిల్
ఆల్ట్న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్ మరో కేసులో బెయిల్ లభించింది. ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ట్వీట్ చేశాడన్న కేసులో ఢిల్లీ
Read More












