ఆంధ్రప్రదేశ్

గన్ మిస్ ఫైర్… ఎయిర్ ఫోర్స్ ఆంధ్ర జవాన్ మృతి

ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నానికి చెందిన భారత ఎయిర్ ఫోర్స్ జవాన్ పి.లావణ్య ప్రకాష్ (23)  ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ అయి ప్రాణాలు కోల్పోయారు. విషాద వార్త తె

Read More

అక్రమ కట్టడం అంటూ చంద్రబాబు ఇంటికి నోటీసులు

అమరావతిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత.. మాజీ సీఎం చంద్రబాబు ఇంటి వరకు వచ్చింది. మొన్న ప్రజావేదిక కూల్చేసిన అధికారులు.. ఇప్పుడు చంద్రబాబునాయుడు ఉంటున్న..

Read More

రేపు కేసీఆర్ తో జగన్ భేటీ

తెలుగు రాష్ట్రాల  సీఎంలు  రేపు భేటీ  కాబోతున్నారు.  కేసీఆర్ క్యాంప్  కార్యాలయంలో ఈ సమావేశం  జరగబోతోంది. ఇద్దరు  సీఎంల మధ్య  అధికారికంగా  జరగబోతున్న భే

Read More

ఇంటర్‌ విద్యార్దులకూ అమ్మ ఒడి పథకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి పథకం అమలుపై సీఎం జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని ఇంట

Read More

మీ బాబు తరమే కాలేదు.. మీ తరమూ కాదు

అమరావతి : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీపై, తన తండ్రి చంద్రబాబ

Read More

మకాం మార్చే ఆలోచనలో బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లి నుంచి తన మకాం మార్చే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఉండవల్లిలో ఉంటున్న తన ఇల్లును ఖాళీ చేయడమే మంచిదని టీడీపీ సీనియ

Read More

చంద్రబాబును విచారించాల్సిందే: ఏపీ సీఎం

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశం ఆయన హయాంలో అక్రమాలపై సబ్ కమిటీ టీడీపీ హయాంలో సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాను దోచి పెట్టారంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రె

Read More

చనిపోయిన బిచ్చగాడి దగ్గర 32 లక్షలు

అనంతపురం జిల్లా  గుంతకల్లు  మస్తానయ్య  దర్గా  దగ్గర  చినపోయిన  ఓ యాచకుని దగ్గర  భారీ  మొత్తంలో  నగదు గుర్తించారు పోలీసులు. చిత్తూరు జిల్లా  మదనపల్లెకి

Read More

అక్రమంగా కట్టిన ప్రతీ కట్టడాన్ని ప్రభుత్వం కూల్చాలి: పవన్ కల్యాణ్

ప్రజలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే తాను జనసేన పార్టీని స్థాపించానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆఖరి శ్వాస ఉన్నంతవరకూ ప్రజల కోసం పోరాడుతానని తేల్చిచె

Read More

ఏపీ రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ అమలు..

వరుస సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన శైలిని చాటుతున్న ఆంధ్రప్రదేశ్ సీఎం  వైఎస్‌ జగన్‌… తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి

Read More

చంద్రబాబు అవినీతిపై ఏపీలో కేబినెట్ సబ్ కమిటీ నియామకం

అమరావతి: గత ప్రభుత్వ అవినీతి బాగోతాలపై కేబినెట్‌ సబ్‌కమిటీని నియమించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. 30 అంశాలపై విచారణ చేస్తామని సీఎం చెప్పారు. ఏసీబీ, సీఐడీ

Read More

బుజ్జి బెంగాల్‌‌‌‌‌‌‌‌ టైగర్లు

ఈ ఫొటో చూడండి. రెండు తెల్ల పిల్లులు ఆడుకుంటున్నట్టు కనిపిస్తోంది కదా. కానీ ఇవి తెల్ల పులి పిల్లలు. బెంగాల్‌‌‌‌‌‌‌‌ టైగర్ల వారసులు. ప్రస్తుతం ఆస్ట్రియా

Read More

పొలంలో పసుపు రంగు కప్పలు

పొలంలో పసుపు రంగు కప్పలు కనిపించడంతో అన్నదాతలు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన మంగళవారం కర్నూలు జిల్లాలో జరిగింది. రుద్రవరం మండలం ముకుందాపురం గ్రామంలో తెల్లవార

Read More