ఆంధ్రప్రదేశ్

హాస్టళ్లు, హాస్పిటళ్లలో రాత్రిళ్లు పడుకోండి : కలెక్టర్లకు జగన్ కీలక ఆదేశాలు

కలెక్టర్ కనిపిస్తే కోల్గేట్ యాడ్ గుర్తురావాలి కలెక్టర్లు నవ్వుతూనే మాట్లాడాలి వారానికోరోజు హాస్టళ్లు, స్కూళ్లు, PHCల్లో రాత్రిళ్లు పడుకోండి ప్రతి సోమవ

Read More

లంచం తీసుకుంటే గ్రామ వాలంటీర్ ను పీకేస్తాం : జగన్

ప్రజావేదికలో కలెక్టర్లకు ఏపీ సీఎం జగన్ సూచనలు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన ఉండవల్లి ప్రజావేదికలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. మంత్రుల

Read More

ఇతరుల పరీక్ష రాస్తూ పట్టుబడ్డ జంట

ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే కోదాడ రూరల్, వెలుగు: ఒకరి పరీక్ష మరొకరు రాస్తూ ప్రభుత్వ ఉద్యోగుల జంట పట్టుబడిన ఘటన పట్టణంలోని ఎం‌ఎస్ కళాశాల పరీక్షా కేంద్రం

Read More

సీఎం రమేశ్, సుజనాపై కేసుల్లేవు: కిషన్ రెడ్డి

విలీనం రాజ్యాంగబద్ధమే బీజేపీలో టీడీపీ రాజ్యసభ సభ్యుల చేరికపై వ్యాఖ్య న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీలో టీడీపీ రాజ్యసభాపక్షం విలీనం రాజ్యాంగబద్ధమేనని కేంద

Read More

ఏపీలో గ్రామ వాలంటీర్ జాబ్స్ : ఏ జిల్లాలో ఎంతమందికిస్తారంటే..?

అమరావతి : గ్రామ వాలంటీర్ల నియామకం కోసం జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. ఈ మేరకు 11 జిల్లాల కలెక్టర్లు ప్రకటన జారీ చేశారు. నెల్లూరు, ప్రకాశ

Read More

4 లక్షల మందికి ఉపాధి : గ్రామ వాలంటీర్ల నోటిఫికేషన్ రిలీజ్

ఏపీలోని నిరుద్యోగ యువతకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్దిదారులకు చేర్చేందుకు.. గ్రామ వాలంటీర్ లను న

Read More

పేద తల్లులకు రూ.15వేలు : అన్ని స్కూళ్లకు ‘అమ్మఒడి’ వర్తింపు

అమ్మఒడి పధకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ ఏడాదికి రూ.15వేలు ఇచ్చే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ పథకం తీసుక

Read More

భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల కొండ

తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్యూ లైన్లు, కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దాదాపు మూడు కిలో మీటర్ల వ

Read More

బలగం పెంచుకుంటున్న కమలం

దూకుడు పెంచిన బీజేపీ  తెలంగాణలో కాంగ్రెస్​ను, ఏపీలో టీడీపీని రీప్లేస్​చేయడంపై నజర్​ హైదరాబాద్‌, వెలుగు: భవిష్యత్తులో తెలంగాణ, ఏపీల్లో పాగా వేయాలని భావ

Read More

విజయసాయి రెడ్డికి కీలక పదవి

వైసీపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు  సీఎం జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ.. ప్రభుత్

Read More

మూడేళ్లలో కాళేశ్వరం..  ఐదేళ్లైనా పూర్తికాని పోలవరం : విజయసాయి రెడ్డి

బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు చంద్రబాబు బినామీలే అన్నారు వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి. శనివారం ట్విట్టర్

Read More

ఆ వేదిక బాబు సొంత డబ్బులతో కట్టింది కాదు: బొత్స

అమరావతి: ప్రజావేదిక చంద్రబాబు సొంత డబ్బులతో కట్టిన భవనం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వానికి

Read More

చెడిపోయిన వ్యవస్థను బాగుచెయ్యాలి: జగన్

ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదని ఏపీ సీఎం వైఎస్‌.జగన్‌ అన్నారు. టెండర్ల విధానాన్ని అత్యంత పారదర్శకంగా రూపొందించాలని, చెడిపోయిన వ్యవస్థను బాగ

Read More