ఆంధ్రప్రదేశ్

ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ దాడులకు తెగబడుతోంది

అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్డీ కిరాయి మనుషులతో వైసీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతోందని ఆ పార్టీ  ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి  రాష్ట్ర డీజీపీ గ

Read More

 ‘మాంటిస్సోరి’ కోటేశ్వరమ్మ కన్నుమూత

ప్రముఖ విద్యావేత్త, మాంటిస్సోరి విద్యాసంస్థల వ్యవస్థాపకురాలు కోటేశ్వరమ్మ (92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం తెల్లవారుజామ

Read More

గత ప్రభుత్వంలో ఎంత దోచుకున్నారో చూపిద్దాం

ప్రజాధనం కాపాడాలన్న ఉద్దేశంతోనే టీడీపీ పాలనలో అవినీతి, అక్రమాలపై కేబినెట్ సబ్ కమిటీ విచారణ జరుపుతోందని, ఇందులో రాజకీయ కక్ష లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్మో

Read More

తిరుపతి వెళ్లి వస్తూ.. తిరిగిరాని లోకాలకు

ఘోర రోడ్డు ప్రమాదం,ఐదుగురు మృతి లారీని ఢీకొన్న ఫార్చ్యూన్ వాహనం మృతుల్లో ఇద్దరు చిన్నారులు మరో  ఇద్దరి పరిస్థితి విషమం గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప

Read More

మల్టీ నేషనల్​ కంపెనీ పేరుతో మోసం

మల్టీ నేషనల్ కంపెనీ పేరుతో సోయా డీ ఆయిల్డ్ మెటీరీయల్ ను సప్లై చేయించుకొని తిరిగి డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడుతున్న మహిళను రాచకొండ సైబర్ క్రైమ

Read More

దేవుడి స్క్రిప్టులో ఫుల్ స్టాప్ లేదు.. కామాలే

దేవుడి స్క్రిప్టులో ఫుల్ స్టాప్ లేదని, కామాలు మాత్రమే ఉన్నాయని శనివారం ఏపీ సీఎం  వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై  మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

Read More

ఆయిల్ డ్రమ్ము మీద పడి నవ వరుడు మృతి

బైకు పై వెళ్తున్న నవ దంపతులపై ఆయిల్ డ్రమ్ము పడడంతో నవ వరుడు శ్రీనివాస్ 30 మృతి చెందగా అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన  కర్నూల్ జిల్లాలోని  నంద్య

Read More

లవ్ మ్యారేజ్ చేసుకున్నారని ఇల్లు కూల్చేశారు

ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఓ ప్రేమ జంట శుక్రవారం పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే తమను కాదని ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె, ఆమె భర్తపై బంధువులు ద

Read More

పెంపుడు కుక్క కారణంగా గొడవపడ్డ ఇరువర్గాలు

కర్నూలు: పెంపుడు కుక్క కారణంగా రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ సంఘటన కర్నూల్ జిల్లా ఔకు మండలం కోనపురం హరిజన వాడలో జరిగింది.  హరిజన వాడలో నివ

Read More

జూలై 1 నుంచి సీఎం జగన్ ప్రజాదర్బార్‌

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జూలై 1వ తేదీ నుంచి తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ మేరకు

Read More

కారును ఢీకొన్న స్కూల్ బస్సు

ఆంధ్ర ప్రదేశ్ విజయవాడ గవర్నర్ పేటలో స్కూల్ బస్సు కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి.  నగరంలోని పాత బస్టాండు సమీప

Read More

బాబు సెక్యూరిటీ తగ్గింపు

15 మంది సిబ్బందిని వెనక్కి తీసుకున్న ఏపీ సర్కారు అమరావతి, వెలుగు: మాజీ సీఎం చంద్రబాబు సెక్యూరిటీని ఏపీ సర్కారు తగ్గించింది. ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు

Read More

కాలేజీ స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ : ఒకరి పరిస్థితి సీరియస్

అనంతపురం  ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. కామర్స్ బిల్డింగ్ ముందు సైన్స్ విద్యార్థుల మధ్య ఫైటింగ్ జరిగింది. తోటి విద్యార్థి శ

Read More