ఆంధ్రప్రదేశ్

ఉపాధ్యాయుడి కోసం.. రెండు గ్రామాల తగువులాట

ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి కోసం రెండు గ్రామాలు తగువులాడుకున్న ఘటన కడప జిల్లాలో జరిగింది. జిల్లాలోని వీరబల్లి మండలం నాయునివారిపల్లె ప్రభుత్వ పాఠశాలలో రఘప్ర

Read More

టీడీపీ ఆఫీస్ నమూనాను తొలిగించిన అధికారులు

ఉండవల్లిలోని ప్రజావేదికను స్వాధీనం చేసుకున్న వైసీపీ ప్రభుత్వం.. ఈ నెల 24 వ తేదీన ఆ వేదికలోనే కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది.  అయితే ఇప్పటికే ఆ ఆఫీస్

Read More

మా మీద కోపం పోలవరంపై చూపొద్దు: దేవినేని

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కర్నూలులో మూడు రోజులు జలదీక్ష చేసిన జగన్‌ అప్పుడు ఏమి మాట్లాడారో గుర్తు చేసుకోవాలన్నారు ఏపీ మాజీ మంత్రి

Read More

రూటు మార్చి ఎర్రచందనం అక్రమ రవాణా

ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లు మరోసారి రూటు మార్చారు..  శ్రీకాళహస్తి నుంచి పిచ్చాటూరు మార్గంలో ని కాలంగి డ్యామ్ దగ్గర నిల్వ ఉంచిన దుంగలు ర

Read More

APలోని అరబిందో యూనిట్‌‌కు వార్నింగ్‌‌ లెటర్

హైదరాబాద్‌‌, వెలుగు : ఆంధ్ర ప్రదేశ్‌‌లోని శ్రీకాకుళం అరబిందో ఫార్మా యూనిట్‌‌కు యూఎస్‌‌ ఎఫ్‌‌డీఏ వార్నింగ్‌‌ లెటర్‌‌ జారీ చేసింది. ఈ ఏడాది మొదట్లో ఈ యూ

Read More

ఏపీలో రేషన్ షాపుల్లో ఇకనుంచి సన్నబియ్యం

ఏపీ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి

Read More

TTD ఛైర్మన్‌గా రేపు వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం

వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ పాలక మండలి చైర్మన్ గా నియమిస్తూ, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియామక ఫైల్ పై సంతకం చేశారు. రేపు ఉదయం 11

Read More

కేసుల నుంచి తప్పించుకునేందుకే పార్టీ మారారు: విజయసాయి రెడ్డి

అక్రమ కేసుల నుంచి తప్పించుకునేందుకే టీడీపీ రాజ్యసభ సభ్యులు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళుతున్నారని వైసీపీ నేత విజయసాయి రెడ్డి అన్నారు.  వాళ్ల అవినీతి ఎక

Read More

బీజేపీ చేసిన కుట్రను ఖండిస్తున్నా: చంద్రబాబు

నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర అంశాలపైనే తాము బీజేపీతో పోరాటం

Read More

విద్యార్థిగా ఉన్నప్పుడే BJPలో పనిచేశా: TG వెంకటేశ్

బీజేపీతో తనకున్న బంధం ఈనాటిది కాదన్నారు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్. తెలుగుదేశం పార్టీని వీడి.. బీజేపీలో చేరుతున్నట్టు ఆయన ఢిల్లీలో చెప్పారు. తన నియ

Read More

పోలవరం ప్రాజెక్టు పనులపై ఏపీ సీఎం జగన్ అసంతృప్తి

వెస్ట్ గోదావరి జిల్లా: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సీఎం అయిన తర్వాత మొదటిసారి ఆయన పోలవరం ప్రాజెక్టును విజిట

Read More

టీడీపీకి షాక్, బీజేపీలో చేరనున్న రాజ్యసభ ఎంపీలు

ఏపీలో తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బకు తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు రాజ్యసభ సభ్యులు ఒకేసారి పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. పార్టీలో ప్రధ

Read More

పోలవరాన్ని సందర్శించిన వై ఎస్ జగన్

ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. స్పిల్ వే, స్పిల్ చానల్, కాలువల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. మొద

Read More