ఆంధ్రప్రదేశ్
రూ.2కోట్ల లంచం తీసుకుంటూ దొరికిన రిజిస్ట్రార్
విశాఖ జిల్లాలో ఏసీబీకి భారీ అవినీతి తిమింగలం చిక్కింది. రూ.2కోట్ల లంచం తీసుకుంటూ సహకార శాఖ రిజిస్ట్రార్ మల్లికార్జునరావు అవినీతి నిరోధక శాఖ అధికారుల
Read Moreగ్యాంగ్ రేప్ నిందితులను పట్టుకున్నవారికి రూ.5లక్షలు
ఒంగోలులో బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. వివరాలను ప్రకాశం SPని అడిగి తెలుసుకున్నారు. రేప్ చేసిన నిందితులను 24 గంటల్లోగా పట్టుకున్నా
Read Moreదేశంలోనే నెంబర్ వన్ గా పోలీసు శాఖను తీర్చిదిద్దాలి: జగన్
రాష్ట్ర పోలీస్ శాఖ ను దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలన్నారు ఏపీ సీఎం జగన్. ఐపీఎస్ అధికారులతో సమావేశమైన ఆయన.. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలుచ
Read Moreజగన్ పాలనలో రాష్ట్రం సేఫ్ గా లేదు : లోకేశ్
అమరావతి: ఇటీవల ఒంగోలులో మైనర్ బాలికపై ఆరుగురు కామాంధులు పదిరోజుల పాటు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో ముగ్గురు మైనర్లు సహా ఆ
Read Moreగంజాయి ఏరివేతకు ఆగస్టులో భారీ అపరేషన్ : జగన్
అమరావతి: గంజాయి ఏరివేతకు ఆగస్టులో భారీ అపరేషన్ నిర్వహిస్తామని ఏపీ సీఎం జగన్ అన్నారు. గంజాయి సాగు చేయకుండా గిరిజనుల్లో అవగాహన కల్పించి వారి పునరావాసం
Read Moreకాల్ మనీతో సంబంధమున్న ఎవ్వరినీ వదలొద్దు: జగన్
అమరావతి: కాల్మనీ సెక్స్రాకెట్ అంశంపై జగన్ సీరియస్ అయ్యారు. ఈ రోజు కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ.. విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని అన్నారు. గ
Read Moreప్రజావేదిక కూల్చివేతపై స్పందించిన కేశినేని నాని
ప్రజావేదికను కూల్చివేయాలని సీఎం చేసిన జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కేశినేని నాని స్పందించారు. ఆ వేదికకు ప్రత్యామ్నాయ ఏర్పాటుగా తమ కోసం మరో వేదికను నిర్
Read Moreచంద్రబాబు కుటుంబానికి భద్రత తొలగించిన ఏపీ ప్రభుత్వం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు ఏపీ ప్రభుత్వం భద్రత తగ్గించింది. ఆయన కుమారుడు మాజీ మంత్రి లోకేశ్ కు జెడ్ కేటగిరీని తొలగించింది. గతంలో ల
Read Moreబోరుబావిలో పడ్డ చిన్నారుల్లో ఒకరు మృతి
బోరు బావిలో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. ఇద్దరు చిన్నారులు బోరుబావిలో ఒకరు క్షేమంగా బయటపడ్డారు. మరో చిన్నారి మృతి చ
Read Moreవిత్తనాల కోసం రోడ్డెక్కిన అన్నదాతలు
ఏపీ : వర్షాలు పడ్డాయి. అయినా మార్కెట్లో విత్తనాలు దొరకడంలేదని ఏపీలో రోడ్డెక్కారు అన్నదాతలు. అనంతపురం జిల్లాలోని కుందూర్పిలో సబ్సిడి వేరుశనగ విత్తనాల క
Read Moreవిద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తాం : జగన్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100% అమలు చేస్తామని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి. తనకు అత్యంత ప
Read Moreజనసేనలోకి వంగవీటి రాధా?
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ ఇవాళ(సోమవారం) జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు. విజయవాడలో పవన్ కల్యాణ్ తో సమావేశమైన రాధా… ఏపీలో రాజకీయాలు, భవ
Read Moreప్రజావేదిక కూల్చేస్తాం.. ఇక్కడినుంచే ప్రక్షాళన : జగన్
అమరావతిలో నిర్మించిన ప్రజా వేదిక అక్రమ నిర్మాణమని.. నిబంధనలకు విరుద్ధంగా దీనిని నిర్మించారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అవినీతితో నిర్మించిన
Read More












