ఆంధ్రప్రదేశ్

జగన్ తో మాట్లాడానన్న కేసీఆర్ : తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అంగుళానికి నీళ్లు

తెలుగు రాష్ట్రాలకు అందుబాటులో 5 వేల టీఎంసీలు కలిసి పంచుకుంటే ప్రతి అంగుళానికీ నీళ్లు సీతారామ, దేవాదుల ప్రాజెక్టులు ఈ ఏడాదే పూర్తి చేస్తాం అసెంబ్లీ, సె

Read More

ప్రత్యేక హోదా తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం

అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై తీర్మానం ప్రవేశ పెట్టారు. తీర్మానంలో భాగంగా.. ఏపీకి కేంద

Read More

ఢిల్లీకి ఏపీ సీఎం జగన్

అమరావతి:  ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆధ్వర్యంలో జరిగే రా

Read More

జనజాగృతి ఇక బీజేపీలోకి

ఢిల్లీ: ఏపీకి చెందిన అరకు మాజీ ఎంపీ, జనజాగృతి పార్టీ వ్యవస్థాపకురాలు  కొత్తపల్లి గీత నేడు బీజేపీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్  సమక్షంల

Read More

రేపటి నుంచే ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు…

రేపటి నుంచి ఆంద్ర ప్రదేశ్ పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర అడీషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్ తెలిపారు. కానిస్టేబుల్ నుంచి ఇన్స్ పెక్టర్

Read More

AC గోడౌన్ లో అగ్ని ప్రమాదం

కర్నూలు జిల్లా నందికొట్కూర్ మండలం బొల్లవరం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఏసీ గోడౌన్ లో షాట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి

Read More

కాంట్రాక్టర్ల కోసమే సర్కారు నడిపారు : టీడీపీపై ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్యేలు

అమరావతి, వెలుగు: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మద్య మాటల యుద్ధం జరిగింది. రెండ్రోజుల సెలవుల తర్వాత సోమవారం గవర్నర్ ప్రసంగంపై ధన్య

Read More

రోజా నోట జూ.ఎన్టీఆర్ డైలాగ్

సోమవారం జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నగరి ఎమ్మెల్యే రోజా సీఎం జగన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్రను నవశకాన్ని నడిపించే టార్చ్ బేరర్ జ

Read More

స్వాత్మానందేంద్ర సరస్వతిగా బాలస్వామి కిరణ్

విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి దీక్షా సన్యాస స్వీకరణ కార్యక్రమం కృష్ణా నదీ తీరాన ఘనంగా జరిగింది. శారదా పీఠం ఉత్తరాధికారిగా బాలస్వామి కిరణ్ కుమార్ శర్మ

Read More

మహిళలపై ఏనుగుల గుంపు దాడి

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో  ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పొలంలో పని చేస్తున్న మహిళలపై  దాడి చేశాయి . ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరి

Read More

ఏపీలో బిజీబిజీగా సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్….  అమరావతి టూర్లో బిజీగా ఉన్నారు. ఉదయం విజయవాడ వెళ్లిన కేసీఆర్… కొద్ది సేపటి క్రితం ఏపీ జగన్ నివాసానికి వెళ్లారు. తాడేపల్లిలోని సీ

Read More

నారా లోకేష్ లా పప్పులం కాదు: అనిల్ కుమార్ యాదవ్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజే చర్చ వాడీవేడీగా జరిగింది. మానవ, భౌతిక వనరుల దుర్వినియోగం రాష్ట్రం దుస్థితిని మరింత తీవ్రతరం చే

Read More

స్కూల్స్ ఓపెన్ అయినా.. తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్కూల్స్ ప్రారంభమైనప్పటికి శ్రీవారి సన్నిదిలో ఏ మాత్రం భక్తుల రద్దీ తగ్గలేదు. స్వామి వారిని దర్శించుకునే భక్తులతో

Read More