ఆంధ్రప్రదేశ్
మత్తు పదార్ధాలు తీసుకుంటూ పట్టుబడ్డ మైనర్లు
సొల్యూషన్ మత్తులో జోగుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న మైనర్ బాలురను రేణిగుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం గుంట క
Read Moreనా ఒక్కడి ఆరాటం-పోరాటం సరిపోదు: పవన్ కళ్యాణ్
భీమవరం: ప్రజల్లో ఆవేశం, కోరిక లేకపోతే తానొక్కడినే ఏమీ చేయలేనన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ . సోమవారం భీమవరంలో జరిగిన మీడియా సమావేశంలో పవన
Read Moreఇళ్లు మంజూరు చేయలేదని మున్సిపల్ ఆఫీస్ ముట్టడి
గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిపల్ కార్యాలయాన్ని కొందరు పేదలు ముట్టడించారు. అందరికి ఇల్లు పథకంలో తామంతా డి.డి.లు కట్టామని, అయినా తమకు ఇళ్లు మం
Read Moreఉత్తమ స్పీకర్ గా పేరు సంపాదించడమే లక్ష్యం: స్పీకర్ తమ్మినేని
ఉత్తమ స్పీకర్ గా పేరు సంపాదించాలనేదే తన లక్ష్యమని ఏపీ శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలోఆయన
Read Moreఉమాకు అధికార మదం ఇంకా పోలేదు: పేర్నినాని
టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావుపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమాకి పదవి పోయినా.. అధికార మదం ఇంకా పోలేదన్న నాని.. సీఎం YS
Read Moreతిరుమల కొండపై హోటళ్ల దోపిడీకి చెక్
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి అక్కడి హోటళ్లు. దీంతో భోజనం ,టిఫిన్లు చేద్దామంటే వారికి చుక్క
Read Moreఐదవ తరగతి విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి
AP : విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన వెస్ట్ గోదావరి జిల్లాలో జరిగింది. చింతలపూడి మండలంలోని ఓ ప్రైమరీ స్కూల్ లో చోటుచేసుకున్న ఈ ఘ
Read Moreఅన్న క్యాంటీన్లలో 150 కోట్ల స్కామ్
విజయసాయిరెడ్డి ఆరోపణ అమరావతి, వెలుగు: ఏపీలో అన్న క్యాంటీన్లలో 150 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఆరోపించారు. ఎన్నిక
Read Moreమేం చెప్పినోళ్లకే జాబ్స్ ఇవ్వాలి… YSRCP నేత జులుం
అనంతపురం: కియా కార్ల కంపెనీ మేనేజర్ ను బెదిరించిన వైసీపీ నాయకునికి కౌన్సిలింగ్ ఇచ్చారు ఏపీ పోలీసులు. ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం సికెపల్లి గ్రామానికి చెంది
Read Moreనిండుతున్న శ్రీశైలం డ్యామ్
కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యామ్ కు వరద కొనసాగుతోంది. వడివడిగా డ్యామ్ లో నీటి మట్టం పెరుగుతోంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. శుక్రవారం స
Read Moreసింహాచలం మృతురాలి కుటుంబానికి రూ.9లక్షల పరిహారం
విశాఖ జిల్లా సింహగిరి మెట్లమార్గంలో బండరాళ్లు దొర్లిపడి మహిళ మృతి చెందడంతో సింహాచలం దేవస్థానం అధికారులు నష్టనివారణ చర్యలు తీసుకుంటున్నారు. సింహగిరి మె
Read Moreరహస్యంగా జీవో.. KCRకు బందరు పోర్ట్: దేవినేని ఉమ
జగన్ అధికారంలోకి వచ్చాక ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు టీడీపీ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమ. సీఎం జగన్.. సత్య పాలన అంటూ నీతులు వల్
Read Moreటీటీడీ ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రతం
తిరుపతి: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఈనెల 9న వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన టిక్కెట్లను 2వ తేది ఆన్లైన్లో విడ
Read More












