ఆంధ్రప్రదేశ్
వోక్స్ వ్యాగన్ కేసులో బొత్సకు సీబీఐ నోటీసులు
వోక్స్ వ్యాగన్ కేసులో సాక్షిగా ఉన్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ సీబీఐ కోర్టు శుక్రవారం నోటీసులు ఇచ్చింది. సెప్టెంబర్ 12న విచారణకు హాజరు కా
Read Moreఅమరావతి షిఫ్ట్ అవుతుందా?
ఏపీ రాజధాని అమరావతి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రాజధానిపై త్వరలో కీలక ప్రకటన ఉంటుందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటనతో రాజకీయ దుమారం
Read Moreతిరుమల బస్ టికెట్ల వెనుక జెరూసలేం యాత్రపై ప్రచారం
తిరుమలలో బస్సు టికెట్ల ముద్రణ వివాదాస్పదమవుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో అన్యమత ప్రచారంపై నిషేధం ఉంది. ఐతే.. ఇతర
Read Moreపోలవరం తీర్పుపై జగన్ ఇప్పుడేమంటారో..! : చంద్రబాబు
పోలవరం రివర్స్ టెండరింగ్ వద్దంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. పోలవరంపై ప్రభుత్వం
Read Moreపోలవరం : జగన్ సర్కారు స్పీడుకు ఏపీ హైకోర్టు బ్రేక్
ఆంధ్రప్రదేశ్ : పోలవరం రివర్స్ టెండరింగ్పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. హైడల్ ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ను నిలిపేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్
Read Moreవిజయవాడ: వాహనాలకు నిప్పు పెట్టిన ఆకతాయిలు
బెజవాడలో అర్ధరాత్రి ఆకతాయిలు రెచ్చిపోయారు.ఇంటి బయట పార్క్ చేసిన వాహనాలకు నిప్పు పెట్టి పరారయ్యారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు ప్రాంతాల్లో
Read Moreరోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం
విజయనగరం జిల్లా గజపతినగరం దగ్గర ఇవాళ(గురువారం) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. 26వ నెంబరు జాతీయ రహదారిపై ఆగివున్న లారీని విశాఖ నుంచి పార్వతీపు
Read Moreఇందిరాగాంధీకి పట్టినగతే జగన్ కు వస్తుంది : టీడీపీ మాజీ మేయర్
కర్నూల్ : వరద బాధితులను వెంటనే ఆదుకోవాలి.. పేదలకు ఆహారం అందించాలంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర అర్ధనగ్న ప్రదక్షిణలు చేశారు కర్నూల్ మాజీ మే
Read Moreవైజాగ్-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు
వైజాగ్-విజయవాడ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే. ప్రయాణీకుల సౌకర్యార్థం వైజాగ్-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు పరుగులు తీయనుంది. ఈ నెల 26న వైజాగ్-
Read Moreలవ్ మ్యారేజ్ చేసుకున్న ఏడాదిలోపే మరో యువతితో పెళ్లి
అనంతపురం: నువ్వుంటే నాకిష్టం..నువ్వులేనిది నేను బతకలేను అన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఏడాది లోపే మరో అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున
Read Moreవైజాగ్ టూర్ కోసం స్పెషల్ ప్యాకేజీలు
విశాఖ అందాలను చూసేందుకు వచ్చే పర్యాటకుల్లో ఎక్కువ మంది బీచ్ లకే ప్రాధాన్యత ఇస్తారు. దీంతో ప్రభుత్వం కూడా బీచ్ ల అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇస్తోంది.
Read Moreగుండె పోటుతో మాజీ మంత్రి కన్నుమూత
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూశారు. గుండెపోటు రావడంతో కడప నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా దారి మద్యలో ఖాజీపేట వద్ద మృతి చె
Read Moreకరెంట్ షాక్ తో జడ్జి మృతి
కర్నూలు జిల్లా : ఆదోని మండలం విరుపాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి జడ్జి దేవదాసు(43) మృతి చెందారు. నిర్మాణంలో ఉన్న ఇంటికి క్యూర
Read More












