ఆంధ్రప్రదేశ్
రైలు పట్టాలపై గ్యాస్ సిలెండర్ పెట్టి..
యు ట్యూబ్ లో ఫేమస్ అవడానికి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చెందూరుకు చెందిన రామిరెడ్
Read Moreరూ.30వేల లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎస్సై
కర్నూలు : పోలీస్ సర్టిఫికెట్ కావాలని వచ్చిన ఓ వ్యక్తి నుంచి రూ. 30,000 తీసుకుంటూ ఓ ఎస్సై, కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు చిక్కారు. అధికారులు తెలిపిన
Read More‘మమ్మీ’ మనకే..
‘మమ్మీ’ మనకే.. బుద్ధుడి చితాభస్మం ఏపీకి.. మొదలైన ‘ఆర్కియాలజీ’ పంపకాలు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు సంబంధించిన పంపకాల ప్రక్రియ మొ
Read Moreగవర్నమెంట్ స్కూళ్ల రూపు రేఖలు మారిపోవాలి
అమరావతి: ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి ఆ దిశగా చర్యలు చేపట్టారు. శనివారం సీఎం క్యాంపు ఆఫీస్ లో వి
Read Moreగుంటూరులో మహిళ దారుణ హత్య
గుంటూరు జిల్లా దుగ్గిరాలలో దారుణం జరిగింది. పద్మావతి అనే మహిళను సుబ్బారెడ్డి అనే వ్యక్తి దారుణంగా హత్యచేశాడు. గాంధీనగర్ నివాసి అయిన సుబ్బారెడ్డి, చెన
Read Moreఏపీలోని తాడేపల్లి గోశాలలో విషాదం: 100 ఆవులు మృతి
ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లి గోశాలలో విషాదం చోటు చేసుకుంది. గో సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గో శాలలో ఉదయం లేచి చూసే సరికి దాదాపు 100 ఆవులు
Read Moreరోడ్డు ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు మృతి
ఒంగోలు: ఆగివున్న లారీని కారు ఢీకొనడంతో ఐదుగురు మరణించారు. ఈ సంఘటన శుక్రవారం ప్రకాశం జిల్లాలో జరిగింది. గుడ్లూరు మండలం మోచర్ల దగ్గర ఆగివున్న లారీని వెన
Read Moreతిరుమల శ్రీవారికి రూ.14 కోట్ల విరాళం
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరునికి ఓ ఎన్నారై భక్తుడు భారీ విరాళాన్ని అందించాడు. ఇవాళ (శుక్రవారం) ఉదయం తిరుమలకు వచ్చిన ఆ భక్తుడు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ
Read Moreఏపీలో జూడాల సమ్మె విరమణ
ఏపీలో గత వారం రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ఉన్నతాధికారులకు ,జూనియర్ డాక్టర్లకు మధ్య చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్త
Read Moreనిండుకుండలా శ్రీశైలం.. రేపు గేట్లు ఓపెన్
కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యామ్ కు వరద కొనసాగుతోంది. పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు అధికారులు. రేపు డ్యామ్ గేట్లు తెరుస్తామని చెప్పారు
Read Moreఏపీలో తొలి కియా కారు వచ్చేసింది…
ఏపీలో తయారైన తొలి కియా కారు మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది. రెండేళ్ల క్రితం అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో 530 ఎకరాల్లో కియా మోటర్స్ కంపెనీ
Read Moreవరద బాధితులకు తక్షణ సాయం రూ.5 వేలు : జగన్
రాజమండ్రి : గోదావరి వరదలపై గురువారం అధికారులతో సమీక్షించారు సీఎం జగన్. ముంపు బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్నారు. పు
Read Moreజూనియర్ డాక్టర్లపై దాడి కరెక్ట్ కాదు: పవన్
విజయవాడ,తిరుపతిలో జూనియర్ డాక్టర్ల పట్ల ప్రభుత్వ వైఖరిని ఖండించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జాతీయ మెడికల్ కౌన్సిల్ బిల్లును వ్యతిరేకిస్తూ ధర్నా చేస
Read More












