ఆంధ్రప్రదేశ్
4న ఏపీ కేబినెట్ భేటీ
వచ్చే నెల 4న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించనున్నారు. అలాగే రాజధాని మార్పుపై వస్
Read Moreఇసుక షార్టేజ్ పై నారా లోకేష్ ఆందోళన..
ఇసుక కొరత పై ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఆందోళనలకు దిగింది. అన్ని జిల్లాల్లోనూ ధర్నాలు నిర్వహిస్తున్నారు తమ్ముళ్లు. విజయవాడ అలంకార్ సెంటర్ లో న
Read Moreఇక నుంచి జైజవాన్, జైకిసాన్, జైవిజ్ఞాన్ : వెంకయ్య
వైజాగ్ : జైజవాన్, జైకిసాన్ తో పాటు జై విజ్ఞాన్ కూడా చేర్చాలన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. బుధవారం జరిగిన విశాఖలో ఎన్.ఎస్.టి.ఎల్ యాభై సంవత్సరాల స్
Read Moreపాఠ్యాంశంగా మద్యంతో అనర్థాలు: సీఎం జగన్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యంతో నష్టాలు అంశాన్ని పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశ
Read Moreజగన్ రాజ్యంలో మందుబాబులే మహరాజులు
అమరావతి: ఏ రంగంలోనూ ఆదాయం రాబట్టలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. మద్యం అమ్మకాల్లో మాత్రం దూసుకుపోతోందని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
Read Moreరాజధాని రైతులకు కౌలు డబ్బులు విడుదల
అమరావతి : రాజధానికి భూములిచ్చిన రైతులకు గుడ్ న్యూస్ అందించారు సీఎం జగన్. రాజధాని రైతులకు కౌలు డబ్బులను విడుదల జూస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు
Read Moreటీటీడీలో కిరీటం, ఉంగరాలు మాయం
టీటీడీలో మరోసారి కలకలం చెలరేగింది. ట్రెజరీలో ఉన్న 5 కిలోల వెండి కిరీటం, రెండు బంగారు ఉంగరాలు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా తెలిసింది. మరోవైపు.. దీనికి సం
Read Moreబీమా డబ్బుల కోసం పాలేరును ట్రాక్టర్ తో తొక్కించి…
బీమా డబ్బుకోసం దారుణం లాయర్, ఇన్సూరెన్స్ ఏజెంట్లతో కలిసి 15 లక్షలు కొట్టేసిన యజమాని లేని సోదరుడిని సృష్టించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఆకాశ రామన్న ఉత్తర
Read Moreఏపీకి 4 రాజధానులు రాబోతున్నాయ్ : టీజీ వెంకటేశ్
కర్నూలు : రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సంచలన కామెంట్స్ చేశారు. కర్నూలులో ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన… అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని మారబోతోంద
Read Moreఇంటర్నెట్ లో ఆర్డర్ చేస్తే ఖాళీ బాక్స్ పంపించారు…
ఆన్ లైన్ లో ఆరోగ్యానికి సంబంధించిన వస్తువు ఆర్డర్ ఇస్తే కాళీ బాక్సు వచ్చింది. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా లక్కిరెడ్డి పల్లెలో జరిగింది. ఆన
Read Moreఅనంతపురం సిమెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..
అనంతపురం జిల్లా బోయరెడ్డిపల్లి సమీపంలోని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీలో
Read Moreప్రముఖ రచయిత్రి జగద్ధాత్రి సూసైడ్
వైజాగ్లోని తన ఇంట్లో ఉరేసుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యురాలు విశాఖపట్నం, వెలుగు: ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యురాలు జ
Read Moreమాజీ స్పీకర్ కోడెలకు గుండెపోటు
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గుండె పోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే గుంటూరు విజయలక్ష్మి సూపర్ స్పెషాలిటీ హాస్
Read More












