వెలుగు ఎక్స్‌క్లుసివ్

ఏఎంసీ పదవులకు పోటాపోటీ .. సతుల కోసం పతుల ప్రయత్నాలు

మంత్రుల చుట్టూ తిరుగుతున్న నేతలు సిద్దిపేట చైర్మన్​ పదవిపైనే అందరి దృష్టి సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట నియోజకవర్గంలోని మూడు అగ్రికల్చర్ మార్

Read More

ఇల్లు పీకి పందిరేస్తున్నయ్ .. ఆదిలాబాద్ జిల్లాలో తీవ్రమైన కోతుల బెడద

ఏడాదిలోనే 200 మంకీ బైట్ కేసులు పంటలను ధ్వసం చేస్తున్న వానరాలు  బర్త్ కంట్రోల్’ ప్రకటనలకే పరిమితం  కోతులను నియంత్రించాలని ఆందో

Read More

మానుకోటకు మహర్దశ ముడా ఏర్పాటుతో వేగవంతంగా అభివృద్ధి

13 మండలాల పరిధిలో 159 గ్రామాల్లో అమలు మరింతగా పెరుగనున్న సిటీ కల్చర్, మౌలిక వసతుల కల్పన మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ

Read More

మెహందీ.. టాటూ ఉంటే నో ఎంట్రీ...నగలు, షూస్​ వేసుకున్నా నో పర్మిషన్​

నేటి నుంచి 'గ్రూప్​ ‌‌‌‌3' పరీక్షలు ఉమ్మడి జిల్లాలో 153 సెంటర్లు..  50,939 మంది అభ్యర్థులు సెంటర్ల వద్ద 144 సె

Read More

ఫండ్స్ రాక.. ఆగిన ఇండ్లు ...పూర్తి చేయాలంటే రూ.30కోట్లు కావాలని ప్రపోజల్స్​

ఇండ్లు శాంక్షన్​చేసి చేతులు దులుపుకొన్న గత సర్కార్​  మూడుసార్లు దరఖాస్తులు తీసుకొని ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే..  ఎక్కడి పనులు అక్కడే.. త

Read More

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కరీంనగర్ దే కీ రోల్

ఎన్ రోల్ అయిన ఓట్లలో‌‌‌‌ సగానికిపైగా ఓట్లు ఉమ్మడి జిల్లావే ఈ జిల్లా అభ్యర్థులపైనే అన్ని పార్టీల ఫోకస్‌‌‌‌

Read More

నిమిషం లేటైనా రానియ్యరు

ఇయ్యాల, రేపు గ్రూప్–3 ఎగ్జామ్స్   ఉమ్మడి పాలమూరులో పరీక్ష రాయనున్న 50 వేల మంది గంటన్నర ముందే సెంటర్లకు చేరుకోవాలి జువెలరీ, షూస్, మ

Read More

గ్రూప్ -3 పరీక్షకు 105 సెంటర్లు

ఉమ్మడి జిల్లాలో పరీక్ష రాయనున్న 34,438 మంది అభ్యర్థులు  పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: టీజీపీ

Read More

నిమిషం లేటైనా నో ఎంట్రీ ఇయ్యాల, రేపు గ్రూప్-3 ఎగ్జామ్స్

ఉమ్మడి జిల్లాలో 37,913 మంది అభ్యర్థులు, 119 సెంటర్లు గంటన్నర ముందే చేరుకోవాలి.. అరగంట ముందు గేట్లు క్లోజ్​  జువెలరీ, షూస్​ధరించొద్దు.. ఎలక

Read More

చత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్​ ఐదుగురు మావోయిస్టులు మృతి

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని కాంకేర్​ జిల్లాలో శనివారం భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. ఇద్దరు మహిళా నక్సలైట్లు సహా ఐదుగురు మావోయిస్టులు చనిప

Read More

V6 Special : మన దేశంలోనే.. ఈ నగరాల్లో అస్సలు పొల్యూషన్ లేదు.. ఇక్కడ గాలి అమృతం..!

సిటీ అంటే అమ్మో పొల్యూషన్ అనే స్థాయికి వచ్చేసింది.. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ అయితే ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యం ఉన్న సిటీగా గుర్తింపు తెచ్చుకున్నది

Read More

నాడు ప్రజాస్వామ్య పరిహాసం... నేడు ప్రజాపాలన దరహాసం

 అధికారంలో ఉన్నపుడు ప్రజా నిరసనలను అణచివేసి,  భయభ్రాంతులను  సృష్టించి  తమ  పాలనను  శాశ్వతం  చేసుకుందామనుకున్న బీఆర్

Read More

పౌర సమాజం సేవలను  ప్రభుత్వం ఉపయోగించుకోవాలి

దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం, పౌర సమాజం  కలిసి నడవవలసిన ఆవశ్యకత చాలానే ఉందని  సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు.  ప్రధా

Read More