దేశం

ఖర్చులకు మరో రూ.2.36 లక్షల కోట్లు కావాలి: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

పార్లమెంట్‌‌ ఆమోదం కోరిన నిర్మలా సీతారామన్‌‌ న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2.36 లక్షల కోట్లను అదనంగా ఖర్చు చేసేందుకు అనుమతివ్వాలని ఆర్థిక

Read More

60% యాక్టివ్ కేసులు 5 రాష్ట్రాల్లోనే: సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా యాక్టివ్ కేసుల్లో దాదాపు 60 శాతం కేసులు ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ సోమవారం ప్రకటించింది. మహారాష్ట్ర (21.9

Read More

దేశంలో చివరి దశలో మూడు టీకాలు

చివరి దశలో మూడు టీకాలు కేంద్ర హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ వెల్లడి న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చే ఏడాది మార్చి (2021, ఫస్ట్ క్వార

Read More

పార్లమెంట్: మాస్కు‌‌‌‌లు, ప్లాస్టిక్ షీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల మధ్య సమావేశాలు

ఉదయం లోక్ సభ.. సాయంత్రం రాజ్యసభ ఆరుగురు కూర్చునే చోట ముగ్గురే సభ్యుల మధ్య పాలీకార్బన్ షీట్లు కూర్చునే మాట్లాడాలన్న స్పీకర్ క్వశ్చన్ అవర్ రద్దు చేయడంపై

Read More

ఎన్డీఏ అభ్యర్థే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్​ ..YSRCP సపోర్ట్, TRS ఆబ్సెంట్

రెండోసారిఎన్నికైన హరివంశ్ వాయిస్ ఓటుతో గెలిచినట్లుప్రకటించిన చైర్మన్​ వెంకయ్య ప్రతిపక్షాల అభ్యర్థిగా ఆర్జేడీ ఎంపీ మనోజ్​ ఝా న్యూఢిల్లీ: పార్లమెంట్​ల

Read More

సీఎం త‌న ముద్దుల కొడుకు కోస‌మే న‌న్ను టార్గెట్ చేశారు

బాలీవుడ్ హీరోయిన్ కంగన ర‌నౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌హ‌రాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే త‌న ముద్దుల కుమారుడు ఆదిత్య ఠాక్రేని కాపాడేందుకు త‌న‌ని కార్న

Read More

ఆదుకోండి ప్లీజ్ : 9ఏళ్ల వ‌య‌సులోనే క‌స‌బ్ ను ఉరికంబానికెక్కించింది ఈ అమ్మాయే

9ఏళ్ల వ‌య‌సులోనే క‌స‌బ్ ను ఉరికంబానికెక్కించిన ఈ అమ్మాయిని మ‌హ‌రాష్ట్ర ‌ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని, ఆ రాష్ట్ర ఎమ్మెల్యే జీషాన్ సిద్ధ‌క్ సీఎం ఉద్దవ్ ఠాక్రే

Read More

ప్ర‌పంచం మొత్తానికి క‌రోనా వ్యాక్సిన్లు అందాలంటే 4ఏళ్ల స‌మ‌యం ప‌ట్టొచ్చు : సీరం సీఈఓ

ప్ర‌పంచం మొత్తానికి క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ ను అందించేందుకు నాలుగైదు సంవత్సరాల పడుతుందని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా తెలిపారు.

Read More

డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వానికి క్లారిటీ లేదు : హైకోర్ట్

డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జ‌రిగింది. విచార‌ణ సంద‌ర్భంగా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై తెలంగాణ ప్ర‌భుత్వానికి క్లారిటీ

Read More

25 మంది ఎంపీలకు కరోనా.. ఇద్దరు వైఎస్సార్‌‌సీపీ సభ్యులకూ పాజిటివ్

న్యూఢిల్లీ: పార్లమెంట్ మాన్‌‌సూన్ సెషన్ సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం పటిష్ట జాగ్రత్త చర్యలు తీసుకుంది. అయితే తొలి రో

Read More

యువతకు జాబ్స్ ఆలోచన లేదు.. బాలీవుడ్ కేసులతో బిజీ

ప్రముఖ రచయిత, కాలమిస్ట్ చేతన్ భగత్ న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కరోనా దెబ్బకు ఆర్థిక సంక్షోభం ఏర్పడింది

Read More

సేమ్ సెక్స్ కపుల్స్ పెళ్లిని చట్టాలు, సమాజం గుర్తించవు

ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన కేంద్రం న్యూఢిల్లీ: సేమ్ సెక్స్ కపుల్స్ మధ్య పెళ్లికి అనుమతి లేదని ఢిల్లీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మన దేశ చట్ట

Read More

యువతను నాశనం చేయాలని పాక్-చైనా కుట్ర

డ్రగ్స్ వివాదంపై పార్లమెంట్‌‌లో ఎంపీ రవి కిషన్ న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో డ్రగ్ సంబంధిత ఆరోపణలు కీలకమయ్యాయి. సోమవారం ప్రారంభమ

Read More