దేశం
మాస్క్ ఫైన్ పెంచిన మహారాష్ట్ర ప్రభుత్వం : సెప్టెంబర్ 14నుంచి అమలు
కరోనా వైరస్ పై నిర్లక్ష్యం తగదని మహరాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ప్రజల్ని కోరారు. రాష్ట్రంలో వైరస్ విపరీతంగా వ్యాపిస్తున్నా కొందరు మా
Read Moreకంగన వివాదంపై బాలీవుడ్ మౌనమేల?
శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ న్యూఢిల్లీ: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, మహారాష్ట్ర సర్కార్కు మధ్య జరుగుతున్న వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. తాజాగా ఈ వి
Read Moreకరోనా నుంచి కోలుకున్న బాధితులకు గైడ్స్ లైన్స్ జారీ చేసిన కేంద్రం
కరోనా వైరస్ నుంచి కోలుకున్న బా,ధితులకు కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ పలు సూచనలిచ్చింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో కొన్ని రో
Read Moreనితీశ్ కుమార్ పాత్ర చాలా కీలకం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: బిహార్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. దీంతో పార్టీలు సీట్లు, పొత్తులు, ఎన్నికల వ్యూహాలపై కసరత్తులు చేస్తున్నాయి. అధికార బీజేపీ కూడా అ
Read Moreకరోనాతో వ్యక్తి మృతి.. తోపుడు బండిపై అంత్యక్రియలకు తరలింపు
కోవిడ్ -19 తో మరణించిన ఓ 40 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తోపుడు బండిపై అంత్యక్రియలకు తరలించారు. మహారాష్ట్రలోని పూణెలో ఈ సంఘటన చోట
Read Moreపార్లమెంట్ సెషన్లో బార్డర్ వివాదంపై చర్చించాలి
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ న్యూఢిల్లీ: లడఖ్లో చైనా తన భూభాగాన్ని ఆక్రమించడాన్ని భారత్ ఎంతమాత్రం సహించబోదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్
Read Moreదేశంలో భారీగా రికవరీ కేసులు..అంతకు మించి నమోదవుతున్న కరోనా కొత్త కేసులు
దేశంలో భారీస్థాయిలో రోజుకి 70వేలకు పైగా కరోనా వైరస్ రికవరీ కేసులు నమోదవుతున్నా..అంతకు మించి కొత్త కరోనా కేసులు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్
Read Moreకేరళలో ఓ మహిళ పేరే కరోనా.. ఇప్పుడు వైరల్ సెలబ్రిటీ
మనిషికి పేరు ఒక ఐడెంటిటీ. కానీ, ఆ పేరు ఇబ్బందులు తెచ్చిపెడితే ఎలా ఉంటుంది?. కేరళలో ఒకావిడకు ఆమె పేరుతో చాలా అవమానాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ,
Read Moreఊరికోసం 30 సంవత్సరాలు కష్టపడి.. 3 కిలోమీటర్ల కాలువ తవ్వాడు
పంటలకు నీరే ఆధారం. కొన్ని ప్రాంతాలలో బోర్లు ఆధారమైతే.. మరికొన్ని ప్రాంతాలలో వర్షపు నీరే ఆధారం. అలా వర్షపు నీటి మీద ఆధారపడి వ్యవసాయం చేసే ఒక వ్యక్తి..
Read Moreశబరిమల దర్శనాలు.. వీరికే అనుమతి!
బెంగళూరు: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల భక్తుల దర్శనార్థం తెరచుకోనుంది. మండలం-మకరవిలక్కు సీజన్ నేపథ్యంలో నవంబర్ 16న అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నా
Read Moreకేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ మృతి
కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ మాజీ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ (74) అనారోగ్యంతో మృతిచెందారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని
Read More‘కరోనాసుర మర్ధిని’గా దుర్గమ్మ.. వైరస్ థీమ్తో విగ్రహాల తయారీ
కోల్కతా: బెంగాల్లో దుర్గ పూజలను వైభవంగా జరుపుకుంటారు. అయితే కరోనా వ్యాప్తి కారణంగా ఈ యేడు ఉత్సవాల నిర్వహణపై ప్రతిష్ఠంభన నెలకొంది. ఆ రాష్ట్ర రాజకీయ
Read Moreయోగా, ప్రాణాయామం చేయండి.. కరోనా రికవరీలకు సర్కార్ సూచనలు
న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్న చాలా మంది పేషెంట్స్లో వినూత్న లక్షణాలు బయట పడుతుండటం ఎక్కువవుతోంది. ముఖ్యంగా అలసట, శరీర నొప్పులు, దగ్గు, గొంతు నొ
Read More












