దేశం
అగస్టా వెస్ట్లాండ్ కేసులో క్రిస్టియన్ మిచెల్పై మరో చార్జిషీట్
అగస్టావెస్ట్ లాండ్ కేసులో మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్తో పాటు మరో 15 మందిపై సిబిఐ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. అగస్టా వెస్ట్ లాండ్లో పెట్టుబడ
Read Moreపార్లమెంట్ సమావేశాలు త్వరగా ముగించే యోచనలో కేంద్రం
కరోనా నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు త్వరగా ముగిసే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 30 మంది వరకూ ఎంపీలు, కేంద్ర మంత్రులకు కరోనా వైరస్ సోకడంతో..
Read Moreశ్రామిక్ ట్రెయిన్స్లో చనిపోయిన వలస కూలీల వివరాలు వెల్లడించిన కేంద్రం
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో చనిపోయిన వలస కూలీల మృతికి సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో రాజ్యసభలో కాస్త దుమారం
Read Moreఫిట్నెస్లో నాకు పోటీదారుడు దొరికాడు: సోనూ సూద్
న్యూఢిల్లీ: లాక్డౌన్ టైమ్లో వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడంలో నటుడు సోనూ సూద్ విశేష కృషి చేసిన విషయం తెలిసిందే. లాక్డౌన్ తర్వాత కూడా ఆపదలో ఉన్
Read Moreచైనాకు రహస్యాలు చేరవేస్తున్న జర్నలిస్ట్ రాజీవ్ శర్మతో పాటు ఇద్దరి అరెస్ట్
ఢిల్లీ పోలీసులు రాజీవ్ శర్మ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టును గూఢచర్యం ఆరోపణలపై ఇటీవల అరెస్ట్ చేశారు. రాజీవ్ శర్మ జర్నలిస్టు ముసుగులో చైనా గూఢచారిగా వ్యవహరి
Read Moreకార్పొరేట్లకు ప్రధాని మోడీ లొంగిపోయారు
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త బిల్లులపై వివాదం నడుస్తోంది. ఈ బిల్లులను నిరసిస్తూ కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ తన
Read More‘రైతులను బిచ్చగాళ్లుగా మార్చాలని అనుకుంటున్నారా?’
కేంద్రంపై మండిపడ్డ టీఆర్ఎస్ ఎంపీ నామా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్
Read Moreఏబీసీడీ మూవీ ఫేమ్ కిషోర్ శెట్టి అరెస్ట్
బెంగళూరు: ఏబీసీడీ మూవీ ఫేమ్, డ్యాన్సర్ కిషోర్ శెట్టిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్, మిథైలీన్ డయాక్సీమెథపేటమైన్ను అమ్ముతున్నారనే కారణంతో కిషోర్
Read Moreదేశంలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీని నోయిడాలో నిర్మిస్తాం
దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని నిర్మించాలని నిర్ణయించారు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇందుకోసం నోయిడాలో అనువైన స్థలాన్ని చూడాలని అధికారులను ఆద
Read Moreపార్లమెంట్ సమావేశాలు కుదించనున్న కేంద్రం
పార్లమెంట్ సమావేశాలను కుదించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా బారిన పడుతున్న ఎంపీల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో కేంద్రం ఈ దిశ
Read Moreదేశంలో బాలీవుడ్ కాదు టాలీవుడ్ టాప్ ఇండస్ట్రీ
గత కొన్ని రోజులుగా వివాదాస్పద ట్వీట్లు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లేటెస్ట్ గా టాలీవుడ్ పై కామెంట్ చేశారు. ఇండియాలో బాలీవుడ
Read Moreబడిబాటకు 60 శాతం పిల్లలది కాలినడకనే..
అబ్బాయిల కంటే అమ్మాయిల శాతమే ఎక్కువ న్యూఢిల్లీ: దేశంలో ఎక్కువ మంది పిల్లలు స్కూళ్లకు కాలినడకనే వెళ్తున్నారు. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (ఎన్ఎస
Read Moreఅప్పు చెల్లించడానికి వెళ్లిన మహిళపై అత్యాచారం.. సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్..
రాజస్థాన్లో 45 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్వార్ జిల్లాలోని టిజారా పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసు
Read More












