దేశం
శ్రీనగర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు, ఓ మహిళ మృతి
జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో గురువారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవా
Read Moreదేశంలో ఒక్కరోజే 97 వేల కేసులు..6 కోట్లు దాటిన టెస్టులు
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు ప్రతి రోజు 90 వేలకు పైగా నమోదవుతున్నాయి.గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 97,894 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ద
Read Moreషుగర్ బాధితులు, లావుగా ఉన్నోళ్లకే ఎక్కువ ప్రమాదం
కరోనా తీవ్రతను బాడీలో పెంచుతోంది మన బ్యాక్టీరియానే అమెరికా సైంటిస్టుల స్టడీ హ్యూస్టన్/న్యూఢిల్లీ: మామూలుగా మన ఒంట్లో కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియాల
Read Moreఆయుర్వేద బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఇన్సిటిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసర్చ్ ఇన్ ఆయుర్వేద బిల్లుకు రాజ్యసభ రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇవాళ(మంగళవారం) ఆయుర్వేద బిల్లుపై వివిధ పార్టీల ఎంపిలు
Read Moreబాబ్రీమసీదు కేసులో 30న తుది తీర్పు: హాజరుకావాలని అద్వానీ, జోషీలకు కోర్టు ఆదేశం
బాబ్రీ మసీదు కేసులో ప్రత్యేక కోర్టు ఈ నెల 30న తుది తీర్పును వెలువరించనుంది. ఈ క్రమంలో ఈ కేసులో నిందితులైన బీజేపీ కురువృద్ధులు అద్వానీ, మురళీ మనోహర్ జో
Read Moreనేను వోర్లి ఎమ్మెల్యే దోస్తును కానుగా..అందుకే నాఇల్లు కూల్చేశారు
మహరాష్ట్ర ప్రభుత్వం, బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా కంగన రనౌత్ టైమ్స్ న్యూస్ నౌతో మాట్లాడుతూ తాను ఆదిత్
Read Moreరాజస్థాన్ పడవ ప్రమాదంలో ముగ్గురు మృతి… 12 మంది గల్లంతు
రాజస్థాన్లోని ఖటోలీలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. బుండి జిల్లాలోని కమలేశ్వర్ మహదేవ్ ఆలయానికి 40 మంది భక్తులతో వెళ్తున్న పడవ చంబల్ నదిలో మునిగిపోయింద
Read Moreజనాభా లెక్కల సేకరణను వాయిదా వేసిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం మొదటివిడత జనాభా లెక్కల సేకరణను వాయిదావేసింది. కరోనా కారణంగా జనాభా లెక్కల సేకరణను వాయిదా వేసినట్లు హోం మంత్రిత్వ శాఖ రా
Read Moreకొత్త పార్లమెంట్ భవన నిర్మాణ ప్రాజెక్ట్ ను దక్కించుకున్న టాటా
కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ ప్రాజెక్ట్ ను టాటా కంపెనీ దక్కించింది. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి కేంద్రప్రజాపనుల శాఖ బిడ్డింగ్ నిర్వహి
Read Moreప్రధాని మోడీ ఎందుకు భయపడుతున్నారు?
న్యూఢిల్లీ: ఇండో-చైనా బార్డర్ వివాదంపై పలుమార్లు కేంద్రాన్ని ప్రశ్నించిన విపక్ష నేత రాహుల్ గాంధీ మరోమారు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చైనాతో సరిహద్దు
Read Moreరైనా బంధువుల హత్య కేసు.. ముగ్గురు నిందితుల పట్టివేత
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా బంధువులపై గత నెలలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు నిందితులను అరెస్ట్ చేశామని పంజాబ్ సీఎం అమరిందర
Read Moreభారత్ లో రష్యా కరోనా వ్యాక్సిన్ : రెడ్డీస్ ల్యాబ్ తో భారీ ఒప్పొందం
రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ – వి హ్యూమన్ ట్రయల్ భారత్ లో నిర్వహించేలా ఒప్పొందాలు జరిగాయి. స్పుత్నిక్ – వి వ్యాక్సిన్ ను భారత్ ట్రయల్స్
Read Moreవలస కూలీల కాలినడకకు ఫేక్ న్యూస్ కారణం
రాజ్య సభలో కేంద్రం స్పష్టం న్యూఢిల్లీ: కరో్నా లాక్డౌన్ కారణంగా వలస కూలీలు పడిన కష్టాల గురించి తెలిసిందే. తమ స్వస్థాలకు చేరుకోవడానికి వందలాది కిలో మీ
Read More












