దేశం

మా సంకల్పాన్ని సందేహించొద్దు

న్యూఢిల్లీ: ఇండో-చైనా బార్డర్ వివాదంపై గురువారం పార్లమెంట్ సెషన్‌‌లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ సమస్య ఇంకా పరిష్కారం కాలేద

Read More

బీజేపీ టిక్కెట్ ఇప్పించండి.. సోనూ సూద్‌‌‌కు ఫ్యాన్ ట్వీట్

న్యూఢిల్లీ: కరోనా లాక్‌‌డౌన్ సమయంలో వలస కూలీలను ఇంటికి చేర్చడంలో సినీ నటుడు సోనూ సూద్ విశేష కృషి చేశాడు. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా పలువురికి సాయం

Read More

బైక్ పై వచ్చి వీధుల్లో పాఠాలు చెబుతున్న టీచర్

కరోనా దెబ్బకు స్కూల్స్ ఇంకా తెరుచుకోలేదు. కొన్ని చోట్ల ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నా చాలా మంది ఆసక్తి చూపడం లేదు. కొందరికి టీవీలు, లేక సెల్ ఫోన్లు

Read More

ఇంక చాలు : చైనా అక్రమంగా 38వేల స్వైర్ కిలో మీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకుంది

చైనా అక్రమంగా భారత భూభాగాన్ని ఆక్రమించుకుంటుందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశం సందర్భంగా రాజ్ నాధ్ సింగ్

Read More

ఫార్వర్డ్ పోస్టుల్లో పంజాబీ పాటలు.. డ్రాగన్ కొత్త ఎత్తుగడ!

లేహ్: ఇండియా-చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రికత్త వాతావరణం కొనసాగుతోంది. మిలటరీ, దౌత్యపరమైన చర్చలు జరిగినా బార్డర్‌‌లో పెద్దగా మార్పు లేదు. భారత దళాలు వ్య

Read More

నిజాం మెడలు వంచిన ఉక్కుమనిషికి నివాళులు

విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వెంకయ్య నాయుడు న్యూఢిల్లీ: రజాకార్ల అరాచకాన్ని ఎదిరించి, నిజాం నిరంకుశత్వానికి చరమగీతం పాడి, తెలంగాణ గడ్డ మువ్వన్

Read More

డ్రగ్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన రకుల్

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ప్రచారాలను ఆపాలంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హైకోర్టును ఆశ్రయించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ

Read More

కరోనా డ్యూటీలో చనిపోయిన డాక్టర్లను మరిచారా?

కేంద్రంపై ఐఎంఏ సీరియస్ న్యూఢిల్లీ: కరోనాపై పోరులో ముందుండి సేవలు అందిస్తూ మృతి చెందిన డాక్టర్ల సేవలను మరిచారా అంటూ కేంద్రంపై ఇండియన్ మెడికిల్ అసోసియేష

Read More

ప్రధాని మోడీకి ప్రముఖుల బర్త్ డే విషెస్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం 70వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు విషెస్ చేస్తూ ట్వీ

Read More

ఏకంగా నాలుగు ఎకరాల్లో గంజాయి పంట

కొన్ని గ్రాముల గంజాయికే వేల రూపాయల ధర పలుకుతోంది. అలాంటిది నాలుగు ఎకరాల్లో గంజాయి పంట అంటే.. ఇక కోట్లలోనే వ్యాపారం. మత్తుకు బానిసలయినవాళ్లు ఎంత డబ్బైన

Read More

సభలో అంత ఇబ్బంది ఉంటే బయటకెళ్లి రండి

సభలో ఉన్నంత సేపు సభ్యులు మాస్క్ పెట్టుకోవాలన్నారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు. సభలో కొంతమంది సభ్యులు ముఖం నుంచి మాస్కును కిందకు తీస్తున్నట్లు తన దృష

Read More

వంతెన నిర్మాణంతో 15 కిలోమీటర్ల దూరం 1 కిలోమీటరుకు తగ్గింది

బీహార్‌లోని గయా జిల్లాలోని బుధౌల్ గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లాలంటే 15 కిలోమీటర్ల దూరం చుట్టు తిరిగి వెళ్లాలి. అదే ఒక నదిని దాటితే కేవలం 1 కిలోమీ

Read More

రాష్ట్రంలో ఇంకా బానిసత్వ పాలన

రాష్ట్రంలో ఇంకా బానిసత్వ మనస్తత్వంతోనే  పాలన సాగుతుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకునే పరిస్థిత

Read More