దేశం

హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా మోడీని కుదిపేసింది: సుఖ్బీర్‌ బాదల్‌

వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ హర్‌సిమ్రత్‌ కౌర్‌ కేంద్ర మంత్రి పదవికి చేసిన రాజీనామా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కుదిపివేసిందన్నారు శిరోమణి అకాలీదళ్

Read More

ఎస్ బ్యాంక్ కుంభకోణం : లండన్ లో రాణా కపూర్ రూ.127 కోట్ల అస్తుల్ని అటాచ్ చేసిన ఈడీ

జైలు శిక్షను అనుభవిస్తున్న ఎస్ బ్యాంక్ సహవ్యవస్థాపకుడు రాణాకపూర్ ఆస్తుల్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. మనీల్యాండరింగ్ కేసులో రాణాకపూర్ జైల

Read More

డ్రగ్స్ కేసులో టీవీ యాంకర్ అనుశ్రీ కి నోటీసులు

డ్రగ్స్ కేసులో ప్రముఖ కన్నడ టీవీ యాంకర్ అనుశ్రీకి మంగళూరు CCB పోలీసులు నోటీసులు జారీ చేశారు.   డ్రగ్స్ రవాణా కేసులో డ్యాన్సర్ కిశోర్ శెట్టిని మంగళూరు

Read More

ఇండియా గవర్నమెంట్‌‌తో ట్యాక్స్ కేసులో వొడాఫోన్ గెలుపు

న్యూఢిల్లీ: ఇండియన్ గవర్నమెంట్‌‌తో రూ.20 వేల కోట్ల ట్యాక్స్ కేసులో ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ గ్రూప్ విజయం సాధించింది. ఎయిర్‌‌వేస్, లైసెన్సింగ్ ఫీజ

Read More

కరోనా టైమ్‌‌లో ఇవే అతి పెద్ద ఎన్నికలు

బిహార్‌‌లో మోగిన ఎన్నికల నగారా న్యూఢిల్లీ: కరోనా పరిస్థితులు భయపెడుతున్నప్పటికీ బిహార్‌‌లో‌‌ ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు బిహార్ అసెంబ్లీ ఎలక్షన్స్‌

Read More

బాలు మృతి ప‌ట్ల రాష్ట్ర‌‌ప‌తి, ప్ర‌ధాని సంతాపం

న్యూఢిల్లీ : గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మణ్యం మృతిప‌ట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Read More

ఆయన గాత్రం ఎప్పటికీ బతికే ఉంటుంది

చెన్నై: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం కన్నుమూశారు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా సినీ ఇండస్ట్రీకి బాలు ఎంతో సేవ చేశారు. బాలు మృ

Read More

రేపు చెన్నైలోని రెడ్ హిల్స్ ఫామ్ హ‌జ్ లో బాలు అంత్య‌క్రియ‌లు

ఎస్సీ బాలసుబ్రమణ్యం మరణంతో సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. మరోవైపు బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు కుటుంబ సభ్యులు. చెన్నై సమీపంలోని మహ

Read More

‘మా ఊరివాడు.. చిన్నప్పటినుంచి చాలా పరిచయం’

లెజెండ‌రి సింగ‌ర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘

Read More

డ్రగ్స్‌ కేసులో ముంబై చేరుక్ను రకుల్‌, దీపిక

డ్ర‌గ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు పలువురికి అధికారులు సమన్లు జారీ చేశారు. ఇవాళ(శుక్రవారం) పలువురు సెలబ్రిటీలు ఎన్సీబీ అధికారుల ఎదుట

Read More

రైతులకు విపక్ష పార్టీలు అబద్ధాలు చెబుతున్నాయి

న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులకు నిరసనగా శుక్రవారం దేశవ్యాప్త బంద్‌‌ నడుస్తోంది. బిల్లులపై నిరసనలు తెలుపుతూ రై

Read More

ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సెక్యూరిటీ ఫోర్సెస్

న్యూఢిల్లీ: ఇద్దరు లష్కరే తొయిబా టెర్రరిస్టులను సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టుబెట్టాయి. జమ్మూ కాశ్మీర్‌‌, అనంత్‌‌నాగ్ జిల్లాలోని సిర్హమా ఏరియాలో టెర్రరిస్ట

Read More

సొంత పొలాల్లోనే రైతులను బానిసలుగా మారుస్తున్నారు

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులపై శుక్రవారం దేశవ్యాప్త బంద్‌‌‌కు అఖిల భారత్ రైతు సంఘం పిలుపునిచ్చింది. బంద్ నేపథ్యంలో రైతులు రోడ

Read More