దేశం
పీవోకే లో ఘోర రోడ్డు ప్రమాదం: 22 మంది మృతి
పాక్ అక్రమిత కశ్మీర్ (POK)లో ఇవాళ(బుధవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడి 22 మంది మృతిచెందగా, 8 మంది గాయపడ్డారు. POKలోని సు
Read Moreకాన్పూర్ లో 14 జికా వైరస్ కేసులు నమోదు
ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో జికా వైరస్ కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. ఇవాళ ( బుధవారం) ఒక్కరోజే కొత్తగా 14 కేసులు నమోదయ్యయాయి. పరిస్థితి విషమించడ
Read Moreఈనెల 15న తెరుచుకోనున్న శబరిమల
ఈనెల (నవంబర్) 15 నుంచి రెండు నెలల పాటు శబరిమల ఆలయాన్ని తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ(బుధవారం) చితిర అత్తవిశేష పూజను పురస్కరించుకుని ఆలయ
Read Moreపాక్ ఏం మాట్లాడమంటే.. అఖిలేశ్ అదే మాట్లాడతాడు
బల్లియా: ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్పై దుమారం రేగుతోంది. పలువురు బీజేపీ నేతలతోపాటు ఇతర పార్టీ
Read Moreవినూత్న పద్ధతులతో వ్యాక్సినేషన్ వేగం పెంచాలి
దేశంలో వ్యాక్సినేషన్ వేగం తగ్గడం మంచిది కాదని హెచ్చరించారు ప్రధని మోడీ. 100 కోట్ల డోసులు పంచేశామని అజాగ్రత్త వహించడం తగదన్నారు. టీకా పంపిణీ పలు జిల్లా
Read Moreకాలుష్యం పెరగొద్దంటే.. ఆఫీసులకు నడుచుకుంటూ వెళ్లండి
కోయంబత్తూర్: దీపావళికి క్రాకర్స్ కాల్చడంపై ప్రతిఏటా పెద్ద చర్చే నడుస్తుంది. టపాసులు కాల్చొద్దని కొందరు అంటుంటే.. కాలిస్తే తప్పేంటని ఇంకొందరు సోషల
Read Moreవిజృంభిస్తున్న డెంగ్యూ.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
దేశంలో పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డెంగ్యూ విజృంభిస్తోంది. దీంతో కేంద్రప్రభుత్వం అలర్ట్ అయింది. 9రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాలకు వ
Read More2 నెలల్లో 125 సార్లు అతి భారీ వర్షాలు..గత ఐదేళ్లలో ఇవే అధికం
దేశవ్యాప్తంగా ఈ ఏడాది భారీ వర్షాలు కురిశాయి. గత 2 నెలల్లో అతి భారీ వర్షాలు పడినట్లు ఐఎండీ తెలిపింది. దేశంలో సెప్టెంబర్- అక్టోబర్ మధ్య 125 సార్లు అతి భ
Read Moreదీపావళికి ముందే ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగరవాసులను ఎయిర్ పొల్యూషన్ ఆందోళన కలిగిస్తోంది. దీపావళి పండుగకు ముందే ఢిల్లీలో వాయు కా
Read Moreలక్షల దీపాలు వెలిగించేందుకు అయోధ్య రెడీ
అయోధ్య: దీపావళికి అత్యధిక దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు నమోదు చేసేందుకు అయోధ్య నగరం రెడీ అయ్యింది. బుధవారం సరయు తీరంలోని రామ్కీ పైడి ఘాట్&zwn
Read Moreసోనియా గాంధీకి కెప్టెన్ భావోద్వేగ లేఖ
చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ నుంచి తనను బయటకు పంపడానికి కుట
Read Moreమహారాష్ట్ర డిప్యూటీ సీఎం 1,400 కోట్ల ఆస్తులు అటాచ్
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ లీడర్అజిత్పవార్కు చెందిన దాదాపు రూ.1,400 కోట్ల ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసింది. గత నెలలో ముంబై, ఢిల్లీ, పు
Read Moreటీస్టాల్ మీదకు దూసుకెళ్లిన లారీ
ఘాజిపూర్: వేగంగా వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న దుకాణాల మీదకు దూసుకెళ్లిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్రాష
Read More












