దేశం
సింధూర్ ఖేలా - ధునుచీ నాచ్ వేడుకలో మహిళల డ్యాన్స్
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో ‘‘సింధూర్ ఖేలా - ధునుచీ నాచ్’’ వేడుకలు ఘనంగా జరిగాయి. పెళ్లైన మహిళలు కాళీ మాతను పూ
Read Moreమొదలైన శ్రీ రామాయణ్ యాత్ర
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ చేపట్టిన శ్రీ రామాయణ్ యాత్ర నవంబర్ 7 ఆదివారం ప్రారంభమైంది. ప్రత్యేక రైలు ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ రైల్
Read Moreప్రధాని మోడీ రైతు పక్షపాతి కాదు
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో 750 మంది వరకు రైతులు చనిపోయారని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. అయినప్పటికీ... కేంద
Read Moreరైతులు చనిపోతున్నా ప్రభుత్వం స్పందించదా..?
మేఘాలయ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నఉద్యమంలో 600 మందికి పైగా చనిపోయారని... అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని మండిపడ్డారు మేఘాలయ గవర్న
Read Moreజైలులో పోలీసులపై రాళ్లు రువ్విన ఖైదీలు
ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జైలులో ఖైదీలు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. జిల్లా జైలులో ఓ ఖైదీ చనిపోయాడు. అతను డెంగీతో చికిత్స పొందుతూ చనిపోయాడని పోలీసు
Read Moreబీజేపీ ఇంకా తన బెస్ట్ ఇవ్వలేదు
బీజేపీ తన బెస్ట్ ఇంకా ఇవ్వలేదన్నారు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నడ్డా మాట్లాడారు. దీనికి సంబంధించిన
Read More70 ఏళ్ల చరిత్రలో భారీగా పెట్రో రేట్ల తగ్గింపు
పంజాబ్ సీఎం చరణ్జిత్ చన్నీ ప్రకటన చండీగఢ్: వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగునున్న పంజాబ్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు భారీ ఉపశమన
Read Moreవాట్సాప్ పరిచయంతో రూ. 6 లక్షలు దోచిన మహిళ
ప్రస్తుత కాలంలో చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. సోషల్ మీడియాతో కొత్త కొత్త పరిచయాలు ఏర్పరచుకుంటున్నారు. ఆ పరిచయాలతో పెళ్లిళ్లు చేస
Read Moreపాక్ గెలుపుతో భార్య సంబరాలు.. పోలీసులకు భర్త ఫిర్యాదు
భారత్ -పాకిస్తాన్ మ్యాచ్ అంటే... చాలు క్రికెట్ అభిమానులే కాదు.. సామాన్య జనం సైతం టీవీలకు అతుక్కుపోతారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఆసక్తిగా చూస్తారు. టీ
Read Moreఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. దేశంలోని కరోనా పరిస్థితులతో పాటు వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల
Read Moreగుజరాత్ పోలీస్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం
గుజరాత్ ఖేడా టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో 25కు పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. ఇందులో బైకులు, ఆటో
Read Moreరైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హర్యానా బీజేపీ ఎంపీ
చండీగఢ్: హర్యానా బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఓ పబ్లిక్
Read Moreరేషన్ కార్డుదారులకు శుభవార్త.. మరో 6 నెలల పాటు ఉచిత బియ్యం
ఢిల్లీ ప్రజలకు శుభవార్త చెప్పారు... సీఎం అరవింద్ కేజ్రీవాల్. కోవిడ్ కారణంగా గత ఏడాది నుంచి పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం పథకాన్ని మరో ఆ
Read More












