దేశం
హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ సత్తా
బెంగాల్లో టీఎంసీ క్లీన్స్వీప్.. దేశవ్యాప్తంగా 29 చోట్ల బైపోల్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లోక్&z
Read Moreకాంగ్రెస్ కు పంజాబ్ మాజీ సీఎం రాజీనామా
పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ (79) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వైఖరితో తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్
Read Moreపునీత్ కళ్లతో నలుగురికి కంటి చూపు
బెంగళూరు: ఇటీవల గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన కన్నడ పవర్ స్టార్ పునీత్ కుమార్ కళ్లను నలుగురికి అమర్చారు. శుక్రవారం గుండెపోటుతో చనిపో
Read Moreభూమిని తాకిన సోలార్ రేడియేషన్
వాషింగ్టన్: సూర్యుడి నుంచి విడుదలైన సోలార్ రేడియేషన్ ఆదివారం భూమిని తాకింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆకాశంలో వింతైన కాంతులు(అర
Read Moreమహారాష్ట్ర డిప్యూటీ సీఎంకు భారీగా బినామీ ఆస్తులు!
ముంబై: అక్రమాస్తుల కేసులో మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్కు ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది. అజిత్ పవార్&
Read Moreమహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ అరెస్ట్
ముంబై: మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ అరెస్ట్ అయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల
Read Moreఅసోంలో ఆధిక్యంలో బీజేపీ
దేశవ్యాప్తంగా 3 లోక్ సభ, 29 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. దాద్రా నగర్ హావేలిలో శివసేన ముందజలో ఉండగా.. మధ
Read Moreనీట్ - 2021 ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: నీట్ - యూజీ 2021 ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. సుప్రీంకోర్టు నీట్ ఫలితాల వెల్లడికి గురువారమే అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఫలితాల వెల్లడికి ఆట
Read Moreవాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే జైలుకే
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది. దీన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుంది. గతంలో కొన్ని రోజుల ప
Read Moreకారు ప్రమాదంలో మాజీ మిస్ కేరళ, రన్నరప్ మృతి
కేరళలో విషాదం జరిగింది. కొచ్ఛికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్(24) రన్నరప్ అంజనా షాజన్(25) చనిపోయారు. ఇవాళ (సోమవారం) కొచ్
Read Moreజిన్నాను పటేల్తో ఎట్ల పోలుస్తవ్..
పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాను సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పొడుగుతూ కామెంట్ చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Moreపాట్నా పేలుళ్ల కేసులో నలుగురికి ఉరిశిక్ష
2013 నాటి పాట్నా బాంబ్ పేలుళ్ల కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించింది NIA కోర్టు. 2014 లోక్ సభ ఎన్నికలకు నరేంద్ర మోడీని బీజేపీ ప్రచార కమిటీ చీఫ్ గ
Read Moreభారత ముస్లింలకు జిన్నాతో ఏం సంబంధం?
న్యూఢిల్లీ: పాకిస్థాన్ జాతి పిత మహ్మద్ అలీ జిన్నాను పొగిడితే భారత్లో పొంగిపోయే వారెవరూ లేరని మజ్లిస్ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. జిన్నా
Read More












