దేశం
గుజరాత్ లో భూకంపం
గుజరాత్లోని ద్వారకలో ఇవాళ( గురువారం) భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.0 గా నమోదైంది. గురువారం మధ్యాహ్నం 3.15 గంటల
Read Moreకరోనా వల్ల అనాథలైన పిల్లలతో మధ్యప్రదేశ్ సీఎం దీపావళి వేడుకలు
కరోనా కారణంగా అనాథలైన చిన్నారులతో దీపావళిని జరుపుకున్నారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలతో గడిపారు. తన
Read Moreముంబైలో రూ. 4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
మహరాష్ట్రలో డ్రగ్స్ కలకలం కొనసాగుతుంది. తాజాగా.. ముంబైలో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ ముఠాను NCB పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితుల
Read Moreపెట్రో పన్నులు తగ్గిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు
పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో... రాష్ట్రాలపైనా ఒత్తిడి పెరుగుతోంది. పెట్రోల్ పై 5 రూపా
Read Moreబీహార్లో కల్తీ మద్యంతో 17 మంది మృతి
కల్తీ లిక్కర్ బీహార్ లో అనేక ప్రాణాలను బలి తీసుకుంటోంది. రాష్ట్రంలో మద్య నిషేదం అమల్లో ఉండడంతో... విషపూరితమైన లిక్కర్ తాగి ప్రాణాలు కోల్పోతున్నారు ప్ర
Read Moreఅయోధ్య రాముడికి యోగి ప్రత్యేక పూజలు
అయోధ్యలో దీపావళి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయాన్నిసందర్శించా
Read Moreగోవాలో ఘనంగా నరకాసుర దహనం
దేశ వ్యాప్తంగా దీపావళి సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పండుగ సందర్భంగా నరకాసుర దహనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జనం. గోవా పనాజీలో నరకాసుర దహనం
Read Moreబాణాసంచా పేలుళ్లతో ఢిల్లీలో భారీగా పెరిగిన వాయుకాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. అంతకంతకు పెరుగుతోన్న ఎయిర్ పొల్యూషన్ నగరవాసులను ఆందోళన కలిగిస్తోంది. దీప
Read Moreశ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన
Read Moreసైనికులతో మోడీ దీపావళి సెలబ్రేషన్స్
నౌషెరా: జమ్మూ కశ్మీర్లోని నౌషెరా సెక్టార్కు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ ఏడాది కూడా జవాన్లతో కలసి ఆయన దీపావళి పండుగ
Read Moreగ్రూప్ కెప్టెన్ గా పైలట్ అభినందన్
భారత వాయుసేన పైలెట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్కు తాజాగా పదోన్నతి లభించింది. కమాండర్ నుంచి గ్రూప్ కెప్టెన్గా నియమిస్తూ భారత వాయుసేన ఉత్
Read Moreకాశీ అన్నపూర్ణ విగ్రహం తిరిగొచ్చింది
వందేండ్ల క్రితం చోరీ, కెనడాకు స్మగ్లింగ్ 15న విశ్వనాథాలయ ప్రాంగణంలో ప్రతిష్టాపన.. కార్యక్రమానికి సీఎం యోగి వారణాసి: కాశీ నుంచి దాదాపు వందే
Read Moreభారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు శుభవార్త తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా వాహనాదారులు పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలతో తీవ్ర ఇబ్బందుల
Read More












