సాంప్రదాయ వాయిద్యాలతో కళాకారుల ప్రదర్శనలు

సాంప్రదాయ వాయిద్యాలతో కళాకారుల ప్రదర్శనలు

మధురైలో మర్కజి మంగళ మ్యూజిక్ ఫెస్టివల్ గ్రాండ్ గా జరిగింది. సాంప్రదాయ వాయిద్యాలతో కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పారాయ్ కమ్యూనిటీకి చెందిన కళాకారులు డప్పు ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ప్రముఖ డైరెక్టర్ పా రంజిత్ ఈ ఫెస్టివల్ కి హాజరయ్యారు. కళాకారులను అభినందించారు.

మరిన్ని వార్తల కోసం

కేసీఆర్ కు కొత్త నిర్వచనం చెప్పిన విజయశాంతి

బెంగాల్ ఫార్ములా ఇక్కడ పనిచేయదు