దేశం

వృద్ధులకు బూస్టర్ డోసుపై ఫోనుకు మెసేజ్

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వేరియంట్.. వ్యాక్సిన్లకు లొంగకపోవచ్చని, ఇమ్యూనిటీని చేధించుకుని మనిషికి సోకే ప్రమాదం ఉంద

Read More

22 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్ వేరియంట్

దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకీ వేగంగా పెరుగుతున్నాయి. ఇవాళ్టి వరకు కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 961కి చేరింది. దీనికి సంబంధించిన వివరాలను ఢిల్లీలో

Read More

కరోనా ఆంక్షలతో ఆర్థికంగా నష్టపోతాం

UK నుంచి వచ్చినవారిలోనే ఎక్కువ ఒమిక్రాన్ కేసులు కనిపిస్తున్నాయన్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.కరోనా ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడ

Read More

జీవితకాలం పెంచే పరిశోధనల్లో 17 ఏళ్ల స్టూడెంట్

దేశంలోనే చిన్న వయస్కుడైన సైంటిస్ట్ గా అరుదైన రికార్డు సృష్టించాడు లక్ష్య శర్మ. మనిషి ఆయువును పెంచడంపై ఈ కుర్ర సైంటిస్ట్ రీసెర్చ్ చేశాడు. స్కూలు వయసులో

Read More

అఖిలేష్ పాలనలో 700 సార్లు అల్లర్లు జరిగాయి

ఉత్తరప్రదేశ్ ను SP,BSP అభివృద్ధి చేయలేవన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అఖిలేష్ పాలనలో 700 సార్లు అల్లర్లు జరిగాయన్నారు. యోగి పాలనలో ఎవరైనా సరే హింసా

Read More

ఈ ఏడాది దేశంలో 126 పెద్దపులులు చనిపోయాయి

ఈ ఏడాది దేశంలో 126 పెద్దపులులు చనిపోయాయని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకటించింది. గత దశాబ్ధ కాలంలో ఈ ఏడాదే అత్యధికంగా పులులు మరణించాయని ఆందోళన

Read More

గాంధీని దూషించిన ఆధ్యాత్మిక గురువు అరెస్టు

రాయ్పూర్: జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ మహరాజ్ ను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్క

Read More

యూపీలో ముగిసిన ఈసీ పర్యటన

ఉత్తర్ ప్రదేశ్ లో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన ముగిసింది. మూడు రోజుల పాటు యూపీలో ఈసీ బృందం పర్యటన కొనసాగింది. ఈ సందర్భంగా సభ్యులు ఎన్నికల ఏర్పాట్ల

Read More

ముంబై ఎస్బీఐ బ్యాంకులో కాల్పులు.. ఒకరు మృతి

ముంబై ఎస్బీఐ బ్యాంకులో కాల్పులు కలకలం సృష్టించాయి. బ్యాంకులోకి ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు దొంగలు చొరబడ్డారు. బ్యాంకులో ఉన్న  ఓ అవుట్ స

Read More

అనంత్ నాగ్ ఎన్ కౌంటర్.. టెర్రరిస్టులు హతం

భారత సరిహద్దుల్లో భద్రతా బలగాలు మరోసారి ఉగ్రవాదుల్ని మట్టుపెట్టాయి. జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్, అనంత్‌నాగ్ జిల్లాల్లో 24 గంటల వ్యవధిల

Read More

దేశంలో క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ ల సంఖ్య 961కి పెరిగింది. నగరాల వారీగా

Read More

రేపు జీఎస్​టీ కౌన్సిల్​ మీటింగ్

న్యూఢిల్లీ: ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ నాయకత్వంలో జీఎస్​టీ కౌన్సిల్​ మీటింగ్​ శుక్రవారం జరగనుంది. జీఎస్​టీ రేట్ల రేషనలైజేషన్​కోసం ఏర్పాటయ

Read More

ఈ వారంలో కరోనా కేసులు భారీగా పెరుగుతయ్

లండన్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతుండటంతో మన దేశంలో ఈ వారంలోనే కరోనా కేసులు భారీగా పెరుగుతాయని బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్​ కేంబ్

Read More