దేశం

 దొంగతనం నెపంతో యూపీలో దళిత బాలికపై దాడి 

ఉత్తరప్రదేశ్ లో దళిత బాలికను హింసించిన ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. అమేఠీలో దళిత మైనర్ బాలికను దొంగతనం నెపంతో హింసించారు. ఇద్దరు కాళ్లను ఒడిసిపట్టుకోగ

Read More

లీటర్ పెట్రోల్ ధర రూ.25 తగ్గింపు

జార్ఖండ్ : జార్ఖండ్ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ద్విచక్రవాహనదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. లీటర్ పెట్రోల్ పై రూ.25 రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకట

Read More

పనిచేయలేదు.. నా జీతం కట్ చేయండి

ప్రజా సమస్యలు పరిష్కరించలేకపోయా సరిగా పనిచేయలేకపోయానని బాధకలుగుతోంది  డిసెంబర్ నెల జీతం ఆపేయండి మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లా క

Read More

అభివృద్ధి చేయలేక.. మత రాజకీయాలు

న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు విమర్శలకు దిగారు. రాజస్థాన్ లోని జైపూర్ లో కాంగ్రెస్ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్

Read More

ఢిల్లీలో ఎల్లో అలర్ట్: బారులు తీరిన జనం

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగుతుండటంతో దేశ రాజధానిలో కరోనా రూల్స్ నిబంధనలను కఠినతరం చేశారు. ఎల్లో అలర్ట్ విధించిన కేజ్రీవాల్ సర్కారు..

Read More

కేరళలో అదిరిన వాటర్ ఫెస్టివల్

తిరువనంతపురం: కేరళలోని బేపూర్ వాటర్ ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. చలియార్ నది ఒడ్డున జరిగిన వాటర్ ఫెస్టివల్ లో  బోట్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నేవీ

Read More

అనుమతిలేకుండా ఏ పార్ట్ కూడా టచ్​ చేయొద్దు

ముంబై: మహిళ అనుమతి లేకుండా ఆమె పాదాలనే కాదు బాడీలో ఏ పార్ట్​టచ్​చేసినా..ఆమె గౌరవానికి భంగం కలిగించడమేనని బాంబే హైకోర్టు స్పష్టంచేసింది. తాను మహిళ పాదా

Read More

జీవితంలో షార్ట్ కట్ లను దూరం పెట్టండి

ఐఐటీ స్టూడెంట్లకు ప్రధాని మోడీ సూచన  లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఉధృతంగా ప్రచారం సాగిస్తున్నారు ప్రధాని మోడీ. ప్రతీ రెండు రోజులకోసారి యూపీలో ప

Read More

మళ్లీ విజృంభిస్తున్న కరోనా

కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య ముంబైలో 70, ఢిల్లీలో 50శాత

Read More

60 ఏళ్లు పైబడిన‌ వారికి టీకా బూస్టర్ డోస్

అరవై ఏళ్లు పైబడిన‌ వారికి టీకా బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ఎటువంటి సర్టిఫికెట్లు చూపించాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్యఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇవా

Read More

రూ.15లక్షల్లోపు అవినీతి చేస్తే వదిలేయండి

మధ్యప్రదేశ్ : బీజేపీ ఎంపీ జనార్థన్ మిశ్రా అవినీతికి కొత్త భాష్యం చెప్పారు. రూ.15లక్షల లోపు అక్రమాలకు పాల్పడితే అది అవినీతి కాదని అన్నారు. మధ్యప్రదేశ్

Read More

కాన్పూర్ మెట్రో ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ప్రధాని

ఉత్త‌ర ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్రధాని మోడీ...ఇవాళ ( మంగళవారం) కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్  ను  ప్రారంభ

Read More

ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు బంద్ 

ఢిల్లీ : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు 0.5శాతానికి పెరగడ

Read More