దేశం
పంజాబ్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో పంజాబ్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేర
Read Moreఖరీఫ్ లో మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటాం
ఖరీఫ్ లో మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖ ఓకే చెప్పింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు లేఖ రాసింది. గ
Read Moreఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఢిల్లీలో ఎల్లో అలర్ట్..
ఢిల్లీ : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ సర్కారు అప్రమత్తమైంది. దేశ రాజధానిలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోవిడ్ కేసుల తీవ
Read Moreకొత్త డిప్యూటీ ఎన్ఎస్ఏగా విక్రమ్ మిస్రీ
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా ఉప సలహాదారుగా విక్రమ్ మిస్రీ నియమితులయ్యారు. చైనా వ్యవహారాల్లో ఎక్స్ పర్ట్ అయిన విక్రమ్.. బీజింగ్ లో భారత రాయబారిగా పని
Read Moreత్వరలో అందుబాటులోకి కొత్త టీకాలు
న్యూఢిల్లీ: దేశంలో మరో రెండు కొత్త కొవిడ్ వ్యాక్సిన్లు, ఒక ఔషధం అత్యవసర వినియోగానికి మార్గం సుగమమైంది. టీకాలు రెండూ వ్యాధి నుంచి ముందస్తు రక
Read Moreరాజ్యాంగాన్ని పక్కదారి పట్టిస్తున్నరు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్ట్స్ లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గ
Read Moreరేట్లు పెరిగినా.. అన్నదాతలకు మాత్రం నష్టాలే
రైతులకు కష్టాలు తప్పటం లేదు. దేశవ్యాప్తంగా కూరగాయల రేట్లు భారీగా పెరిగిన అన్నదాతలకు మాత్రం నష్టాలే వస్తున్నాయి. రీసెంట్ గా కురిసిన వర్షాలను తట్టుకొని
Read Moreపోలీసులపై సిద్ధూ వివాదాస్పద వ్యాఖ్యలు
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవోజోత్ సింగ్ సిద్ధూ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను ప్రశంసించే క్రమంలో పోలీసులపై సిద్ధూ చేసిన వ్య
Read Moreగోవాలో తొలి ఒమిక్రాన్ కేసు.. 8 ఏళ్ల బాలుడికి పాజిటివ్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వైరస్ ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. భారత్ లో కూడా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారు ఈ కొత్త
Read More‘న్యూఇయర్ గిఫ్ట్’ పుకార్లను నమ్మొద్దు
న్యూఢిల్లీ: న్యూఇయర్ సందర్భంగా రూ.20 వేల విలువైన గిఫ్టు ఇస్తున్నామంటూ ఆన్లైన్లో వస్తున్న పోస్టులను నమ్మొద్దని రామ్రాజ్ కాటన్కస్టమర్లకు సూచి
Read Moreమోడీ కాన్వాయ్లో రూ.12 కోట్లతో కొత్త కారు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ లో ఓ ఖరీదైన కారు చేరింది. దీని పేరు మెర్సిడెజ్ మేబ్యాచ్ ఎస్650. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశ
Read More21 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్
దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 700 దాటేసింది. మహారాష్ట్రలో 167, ఢిల్లీలో 165, కేరళలో 57, తెలంగాణలో 56 ఒ
Read Moreకాంగ్రెస్ జెండా ఎగరేస్తుండగా.. ఊడి సోనియా చేతిలోకి
ఇవాళ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ జెండా ఎగుర వేసేందుకు ఏర్పాట్లు
Read More












