దేశం

ఈ ఏడాది ఉగ్రదాడులు పెరిగాయి

భారత్ లో గత ఏడాది కంటే ఈ ఏడాది ఉగ్రదాడులు పెరిగాయని యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ నివేదిక విడుదల చేసింది. 37 శాతం ఉగ్రదాడులు జమ్మూకాశ్మీర్ లోనే నమోదైనట్

Read More

భారత్ లో రోజు రోజుకి పెరుగుతున్న ఒమిక్రాన్

భారత్ లో ఒమిక్రాన్ విస్తరణ పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే  దేశంలో 69 కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 530కి చేరింది. మహారాష్ట్రలో కొత్తవేరియ

Read More

నాగాలాండ్‌‌లో ఏఎఫ్‌‌ఎస్పీఏ చట్టం రద్దుకు కమిటీ

కొహిమా: నాగాలాండ్‌‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌‌ఎస్పీఏ)ను రద్దు చేసే అంశాన్ని పరిశీలించేందుకు కేంద్రం కమిటీ వేసిం

Read More

యువ నటి ఆత్మహత్య

ముంబై: వేధింపులు భరించలేక ఓ నటి చనిపోయిన సంఘటన ముంబైలో కలకలం రేపింది. గురువారం ఈ సంఘటన జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందన్నారు. నటి తన స్నేహితుల

Read More

ఢిల్లీలో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ

దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులతో పాటు ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోంది. దీంతో చాలా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఈ లిస్ట్ లో దేశ రాజధాని ఢిల్లీ క

Read More

దక్షిణాప్రికాలో వర్ణవివక్షపై పోరాడిన టుటు కన్నుమూత

సౌతాఫ్రికాలో వర్ణవివక్షపై పోరాడిన  నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆర్చ్ బిషప్  డెస్మండ్ టుటు(90) ఇవాళ కన్నుమూశారు.  ఈ విషయాన్ని దక్షిణ

Read More

యూపీలో బీజేపీదే అధికారం

వచ్చే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 300కు పైగా సీట్ల గెలుచుకుని అధికారం నిలబెట్టుకుంటుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉత్తరప్రదేశ్ లోని

Read More

పంజాబ్ రాజకీయ మార్పు కోసం అన్వేషిస్తోంది

పంజాబ్ రాజకీయ మార్పు కోసం అన్వేషిస్తోందన్నారు కేంద్రమంత్రి, పంజాబ్ బీజేపీ ఇన్ ఛార్జ్ గజేంద్ర షెకావత్. పంజాబ్ లో ఈ పరిస్థితికి ప్రస్తుత, గత ప్రభుత్వాలే

Read More

పిల్లలకు వ్యాక్సిన్ మంచిదే కానీ ఎప్పట్లో ఇస్తారు ?

కరోనాను ఎదుర్కోవడంలో మోడీ సర్కార్ అన్ని రకాలుగా విఫలం దేశంలో ఉత్పత్తి సామర్థ్యం నెలకు 17 లక్షలలోపే.. పిల్లలు 47 కోట్ల మంది ఉన్నారు కాంగ్రెస్ నే

Read More

నా వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుగా ప్రచారం చేస్తోంది

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ న్యూఢిల్లీ: రద్దు చేసిన వ్యవసాయచట్టాలను మళ్లీ తీసుకురాబోమని స్పష్టం చేశారు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్.

Read More

28 నుంచి కర్నాటకలో రాత్రిపూట కర్ఫ్యూ

ఈనెల 28 నుంచి 10 రోజుల పాటు రాత్రిపూట కర్ఫ్యూ రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ బెంగళూరు: కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత

Read More

మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం

బిహార్ లోని ముజఫర్ పూర్ జిల్లాలో నూడుల్స్ ఫ్యాక్టరీ ప్రమాదం జరిగింది. ఉదయం 10గంటల సమయంలో... బాయిలర్ పేలడంతో ఆరుగురు కార్మికులు చనిపోయారు. ప్రమాదంలో

Read More

కలలను నిజం చేసుకోవడానికి వయసు అడ్డు కాదు

కలలను నిజం చేసుకోవాడానికి వయసు అడ్డుకాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘‘ఈ విషయంలో తెలంగాణకు చెందిన 84 ఏళ్ల డాక్టర్ కూరెల్ల విఠలాచార్య మన

Read More