ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి ఏపీ ఎంసెట్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ పరీక్షలు రేపటి(గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ విధానంలో పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక
Read Moreతిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూత
తిరుపతి ఎంపీ, YCP నేత బల్లి దుర్గాప్రసాద్ బుధవారం కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందు
Read Moreఏపీలో కొత్తగా 8,835 కేసులు..64 మంది మృతి
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరిగి పోతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 8,835 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలి
Read Moreకంటైనర్ నుంచి రూ.80 లక్షల సెల్ ఫోన్ లు చోరీ
గుంటూరు : చిత్తూరు జిల్లాలోని నగరి సమీపంలో మూడు కోట్ల విలువైన సెల్ ఫోన్ ల చోరీ మరవకముందే గుంటూరు జిల్లాలో అదే తరహా దోపిడీ జరిగింది. మంగళగిర
Read Moreఅంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలకు షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ (సి.బి.సి.యస్) ఆరో సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 5 నుంచి 10 వరకు, ఐదో సెమిస్టర్ పరీక్షలు అక్ట
Read Moreవిజయవాడ సమీపంలో సాయిబాబా విగ్రహం ధ్వంసం
విజయవాడ: కృష్ణా జిల్లా రూరల్ మండలం నిడమానూరులో సాయిబాబా విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయం తలుపులు మూసివేశాక… అర్థరాత్రి సమయంలో ఘటన జరిగినట్లు
Read Moreబిస్కెట్లు తిన్న ఘటనలో.. మొత్తం ముగ్గురు చిన్నారుల మృతి
కర్నూలు: కిరాణా దుకాణంలో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తిన్న ఘటనలో మరో చిన్నారి మృతి చెందింది. అభం శుభం తెలియని ముగ్గురు పసి పిల్లలు ఒకరి తర్వాత మరొకర
Read Moreవీడియో: 108 వాహనానికి నిప్పంటించి అందులోనే కూర్చున్న రౌడీ షీటర్
విచారణకు పిల్చుకొస్తే.. అద్దాలు ధ్వంసం ఒంగోలులో మాజీ రౌడీషీటర్ వీరంగం ప్రకాశం జిల్లా: ఒంగోలులో మాజీ రౌడీషీటర్ సురేష్ వీరంగం సృష్టించాడు. 108కి తరచూ
Read Moreఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల మధ్య చర్చలు విఫలం
తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపే అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఇవాళ (మంగళవారం,సెప్టెంబర్-15) ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల భేటీలోనూ
Read Moreఏపీలో కొత్తగా 8,846 కేసులు..69 మంది మృతి
అమరావతి : ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ట్రంలో కొత్తగా8,846 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆర
Read Moreకృష్ణా జిల్లాలో 28 మందికి పీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు
ఎర్రుపాలెం, వెలుగు: నలభై రోజుల కింద ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం గ్రామానికి చెందిన కొందరు వేదాద్రి దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన ట్రాక్టర్ ప్
Read Moreమేడం..టీటీడీ లోని పాతనోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేలా అనుమతివ్వండి ప్లీజ్
తిరుమల శ్రీవారికి భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించిన రూ.500 , రూ.1000 నోట్లను రిజర్వు బ్యాంకులో గానీ లేదా ఏ ఇతర బ్యాంకుల్లోనైనా డిపాజిట
Read Moreటీజీ వెంకటేష్ ప్రశ్నలకు జవాబిచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: బీజేపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం జవాబిచ్చింది. కోవిడ్-19 సమయంలో మారటోరియంపై ఒక్కో బ్యాంకు ఒక్కో తరహా విధా
Read More












