ఆంధ్రప్రదేశ్

తిరుమలలో రాజకీయ ప్రసంగాలు వద్దు

బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తిరుపతి: పవిత్రమైన తిరుమలలో కొంత మంది రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని బిజేప

Read More

విజయవాడలో రోడ్డెక్కిన సిటీ బస్సులు

విజయవాడ: నగరంలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఇవాళ ఉదయం నుండి సిటీ సర్వీసులు నడుపుతున్నారు. గత మార్చిలో లాక్ డౌన్ ప్రారంభమైన తర్వ

Read More

మాట నిలబెట్టుకొని ఏడాదిలోనే ఓల్డేజ్ హోం కట్టించిన మెగా హీరో

ఈ రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. మాట మీద నిలబడే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వాడే మన సుప్రీం

Read More

విజయవాడ దుర్గా ఘాట్ లో కృష్ణా నది హారతులు పునః ప్రారంభం

విజయవాడ: దుర్గాఘాట్‌లో కృష్ణ‌మ్మ‌కు న‌దీ హార‌తులు పునఃప్రారంభం అయ్యాయి. సంప్రదాయ బద్దంగా రుత్వికులు కృష్ణాన‌దికి హార‌తులు స‌మ‌ర్పించారు. వేద పండితుల మ

Read More

ఏపీలో రేపటి నుంచి బార్లు ఓపెన్

విజయవాడ: ఏపీలో బార్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్య

Read More

చంద్రబాబు హయాంలో పలు ఆలయాల కూల్చివేత : జీవీఎల్

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే  ఆంధ్రప్రదేశ్ లో అనేక దేవాలయాలను కూల్చేశారన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. హిందూ ఉద్దారకుడిగా ప్రతి పక్షనేత చంద్రబాబు నాయుడు

Read More

 YSR ఆరోగ్య ఆసరా ప్రోత్సాహకం పెంపు: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.YSR ఆరోగ్య ఆసరా కింద ప్రభుత్వం అందించే ప్రోత్సహాకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం వైఎ

Read More

మంత్రి కొడుక్కి కారు లంచం

విశాఖపట్టణం: ఏపీ కార్మిక శాఖా మంత్రి  గుమ్మనూరు జయరామ్ పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎస్ ఐ స్కామ్ లో మంత్

Read More

అమిత్ షా కు ఏపీ బీజేపీ ఎంపీల లేఖ

ఏపీ ఘటనలపై జోక్యం చేసుకోవాలని వినతి విజయవాడ: అవకాశం దొరికినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న ఏపీ బీజేపీ నేతలు తాజాగా మరో అడుగు ముందుకు వే

Read More

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల తిరుపతి దేవస్థానం సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి  ఏడు కొండల ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిం

Read More

నీళ్ల లెక్క చెప్పాల్సి వస్తదనే మీటింగ్​కు ఏపీ డుమ్మా!

హైదరాబాద్​, వెలుగు: ఏపీ సర్కారు మాట మార్చింది. త్రీమెన్​ కమిటీ మీటింగ్​కు ముందు వస్తామన్న ఏపీ.. ఆ తెల్లారే రాలేమంది. భారీ స్థాయిలో తరలించుకుపోయిన నీటి

Read More

ఏపీలో 6 లక్ష‌లు దాటిన క‌రోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో కొత్తగా 8702 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6

Read More

క‌న‌క దుర్గ గుడి ఫ్లై ఓవర్ ప్రారంభం మళ్లీ వాయిదా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది. కేంద్ర నిధులతో నిర్మించిన ఈ ఫ్లైఓవ

Read More