ఆంధ్రప్రదేశ్
పాల వ్యానులో మద్యం తరలింపు..346 బాటిళ్లు సీజ్
విజయవాడ: పాల వాహనంలో మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో ఓ పాల వాహనంలో మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచ
Read Moreద్వారకా తిరుమలలో ఆశ్వీజమాస తిరుకళ్యాణోత్సవాలు
పశ్చిమ గోదావరి జిల్లా: ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అధిక ఆశ్వీజమాస తిరుకళ్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 3వ తేదీ వరకు ఎనిమిది రోజులపాటు క
Read Moreతూర్పు గోదావరి జిల్లాలో ఆయిల్ ట్యాంకర్ -ఆటో ఢీ..
ముగ్గురి దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు అంధులు తూర్పుగోదావరి జిల్లా: ఆంధ్రప్రదేశ్ లోని తాళ్ళరేవు దగ్గర 216 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయి
Read Moreతిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
చంద్రప్రభ వాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ మలయప్ప తిరుపతి: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్న
Read Moreఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం
2,934 మద్యం దుకాణాలకు లైసన్స్ మరో ఏడాది వరకు పొడిగింపు విజయవాడ: రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది ప్రభుత్వం. కొత్త ఎక్సైజ్ పాలసీ అక్టోబర్
Read Moreఅదుపుతప్పిన ట్రాక్టర్.. దూసుకెళ్లి స్కూటీని ఢీకొన్న ట్రాలీ
స్కూటీపై వెళ్తున్న తల్లితోపాటు ఇద్దరు బిడ్డలు మృతి చిత్తూరు: చిత్తూరు జిల్లాలో అదుపు తప్పిన ట్రాక్టర్ భీబత్సం సృష్టించింది. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్
Read Moreఏపీలో కొత్తగా 7,855 కేసులు..52 మంది మృతి
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 7,855 కరోనా కేసులు నమోదుకాగా..వైరస్ తో 52 మంది చన
Read Moreతిరుమల విషయంలో రాజకీయం చేస్తే.. ప్రజలే వారి భవితవ్యాన్ని నిర్ణయిస్తారు
తిరుమల డిక్లరేషన్ అంశం మీద నడుస్తున్న వివాదం మీద కొందరు రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు.
Read Moreవీడియో : జగన్ మాస్క్ పెట్టుకోరు.. పెట్టుకుంటే ఊరుకోరు..
సీఎం జగన్ పై నారా లోకేష్ మరోసారి విమర్శలు చేశారు. రాష్ట్రంలో లక్షల్లో కరోనా కేసులు,వేల సంఖ్యలో ప్రజల చనిపోతుంటే.. జగన్ మూర్ఖత్వానికి మానవ రూపంగానే మి
Read Moreగరుడ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు బుధవారం ఉదయం మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై దంతపు పల్లకీలో దర్శనమిచ
Read More‘వైసీపీ-టీడీపీ-జనసేన.. ఈ పార్టీలన్నీ బీజేపీ గొడుగు కింద పనిచేసేవే’
ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించింది. ఇందిరా భవన్లో ఆంధ్ర ప
Read Moreఏపీలో కొత్తగా 7,228 కేసులు..45 మంది మృతి
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 7,228 మంది కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, 45 మంది మర
Read Moreప్రధాని మోడీపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయన.. బీజేపీ కింద స్థాయి నాయకుల వైఖరితో మోడీ బజారున ప
Read More












