ఆంధ్రప్రదేశ్
ట్యూషన్లో కరోనా: మాస్టర్ నుంచి పిల్లలకు.. పిల్లల నుంచి తల్లిదండ్రులకు
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలోని భట్లూరులో కరోనా విజృంభించింది. కరోనాతో పాఠశాలలు మూతపడటంతో.. ఓ ఉపాధ్యాయుడు దాదాపు 50 మంది విద్యార్థులకు ట్యూషన్ ని
Read Moreరెండో అంతస్తు నుండి దూకి.. ఐఎఫ్ఎస్ అధికారి ఆత్మహత్య
ఏపీ క్యాడర్ కు చెందిన వి.బి భాస్కర్ ఏ సమస్యలూ లేవంటున్న కుటుంబ సభ్యులు హైదరాబాద్: ఎల్బీ నగర్ నాగోల్ లో ఏపీ ఐఎఫ్ఎస్ (IFS) అధికారి వి.బి భాస్కర్ రమణ (5
Read Moreపంటలకు మద్దతు ధరలను ప్రకటించిన ఏపీ
సీజన్ ప్రారంభానికి ముందే ధరల ప్రకటన వరికి రూ.1800, కందులకు రూ.6 వేలు, మిర్చికి రూ.7 వేలు డిసెంబర్ నుండి మే వరకు కొనుగోలు చేస్తామన్న ఏపీ ప్రభుత్వం అమరా
Read Moreశ్రీకాళహస్తి గుడిలో గన్ మిస్ ఫైర్..
శ్రీకాళహస్తి గుడి మహాద్వారం వద్ద ఘటన.. తిరుపతి: శ్రీకాళహస్తి మహాద్వారం వద్ద కానిస్టేబుల్ గన్ మిస్ఫైర్ అయింది. గన్ లాక్ చేస్తుండగా ఒక్కసారిగా గన్
Read Moreఏపీలో మళ్లీ పెరిగిన కరోనా మృతుల సంఖ్య
ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6133 కరోన
Read Moreతుంగభద్ర పుష్కరాలపై ఏపీ మంత్రుల సమీక్ష
ఇప్పటికే రూ.100 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం విజయవాడ: తుంగభద్ర పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రెండు తెలుగు రా
Read Moreబీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరికి కరోనా పాజిటివ్
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత దగ్గుబాటి పురంధేశ్వరికి కరోనా సోకింది. ఆమె గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో కరోనా పరీక్
Read Moreఅక్టోబర్ రెండో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు
అమరావతి: అక్టోబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలునిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కరోనా వ్యాప్తి నేపధ్యంలో మూడు రోజులు మాత్రమే సమావే
Read Moreఏపీలో కొత్తగా 6,190 కరోనా కేసులు..35 మంది మృతి
అమరావతి: ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 6,190కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది రాష్ట్ర ఆరోగ్యశాఖ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,87, 35
Read Moreఏపీలో స్కూళ్ల పునఃప్రారంభం మళ్లీ వాయిదా
ఏపీలో అక్టోబరు 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. నవంబరు 2 వరకు స్కూళ్లు మూసివేస్
Read Moreఏపీలో కరోనా తగ్గుముఖం.. భారీగా తగ్గిన కేసులు
ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏపీలో 5487 కొత్త కేసులు న
Read Moreఅక్టోబర్ 6 న ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్
అక్టోబర్ 6 న ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది కేంద్ర జలశక్తిశాఖ. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్ లకు కేంద్ర జలశక్తి శాఖ
Read Moreఎస్పీ బాలుకు ‘భారతరత్న’ ఇవ్వాలని ప్రధానికి జగన్ లేఖ
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ స్
Read More












