ఆంధ్రప్రదేశ్

ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ పై ఏసీబీ కేసు  

రాజధాని భూ కుంభకోణంలో పాత్ర ఉందంటూ అభియోగాలు విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. రాజధాని భూ

Read More

చెరువులో తేలిన కవలలు..ఒడ్డున అపస్మారక స్థితిలో మరో ఇద్దరు..

చిత్తూరు జిల్లా సదం మండలం చింతపర్తివారి పల్లెలో విషాదం జరిగింది. నడిమోడుకుంట చెరువులో అనుమానాస్పద స్థితిలో కవల పిల్లలు శవాలై కనిపించారు.  స్థానికుల సమ

Read More

కన్నీళ్లు మిగిల్చిన ఆ మహా విషాదానికి ఏడాది

ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చిన  పాపికొండలు బోటు ప్రమాద ఘటనకు ఏడాది నిండింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర మునిగిపోయిన

Read More

తాడిపత్రిలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

ఏపీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రికి సమీపంలోని గరుడ  స్టీల్ ప్లాంట్ దగ్గర  పశువులను తప్పించబోయి తుఫాన్ వాహనం… లారీ

Read More

స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదంపై విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం వ్యవహారంపై విచారణకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించిన సుప్

Read More

వర్షం వస్తోందని బైకులు వదిలి..  కారులో వెళ్లిన ముగ్గురి దుర్మరణం

మృతులు ముగ్గురూ ప్రభుత్వ ఉద్యోగులే ప్రతిరోజు భీమరం నుండి తణుకుకు బైకుల మీద అప్ అండ్ డౌన్ వర్షం వల్ల బైకులు వదిలిపెట్టి ఉమ్మడిగా ఒకే కారులు బయలుదేరి..

Read More

సెల్ఫీ తీసుకుంటూ అమెరికాలో తెలుగ‌మ్మాయి మృతి

అమెరికాలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి కృష్ణా జిల్లా యువతి ఒకరు దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపత

Read More

శ్రావణి ఆత్మహత్యకు కారణం దేవరాజ్ ​మెసేజ్​​?

పెండ్లికి నో చెప్పి బ్లాక్ మెయిల్ చేయడంపై సాక్ష్యాలు ఆదివారం సాయికృష్ణ విచారణ.. స్టేట్ మెంట్ రికార్డు చేసిన పోలీసులు హైదరాబాద్‌‌, వెలుగు: టీవీ ఆర్టిస్

Read More

2,613 టీఎంసీలు సముద్రం పాలు

ఈ ఫ్లడ్‌ సీజన్‌లో బంగాళాఖాతంలోకి నదుల పరుగు గోదావరి నుంచి 2,459 టీఎంసీలు.. కృష్ణా నది నుండి 154 టఎంసీలు హైదరాబాద్‌, వెలుగు: వరుసగా రెండో ఏడాది కృష్ణా

Read More

ఏపీలో కరోనా తీవ్రత.. కొత్తగా 9536 పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 9536 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటి

Read More

ఏపీలో మ‌రో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్ర‌తిరోజు 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రజా ప్రతినిధులను, పోలీసులను సైతం

Read More

ఆలయాలు, ప్రార్ధనా మందిరాల‌ వద్ద సీసీ కెమెరాలు పెట్టాలి

విజ‌య‌వాడ‌: రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ఇతర ప్రార్థన మందిరాలకు జియో ట్యాగింగ్ చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులకు ఏపీ డీజీపీ గౌతమ్‌ స

Read More

పెళ్లింట్లో విషాదం.. న‌వ వ‌రుడు మృతి

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బంధువులు, పచ్చని తోరణాలతో కళకళలాడుతున్న ఓ పెళ్లింట్లో రోడ్డు ప్రమాదం పెను విషాదం నింపింది. రొంపిచర్ల

Read More