ఆంధ్రప్రదేశ్
పోలీసుల కస్టడీకి నూతన్ నాయుడు
సినీ నిర్మాత ,బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడుని విశాఖలోని కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతించింది. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేరుతో పలువురికి ఫోన్
Read Moreఏపీలో కొత్తగా 9,901 కరోనా కేసులు
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో 9,901 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని తెలిపింది వైద్యారోగ్యశాఖ.
Read Moreవంట గ్యాస్ పై 10 శాతం వ్యాట్ ను పెంచిన ఏపీ ప్రభుత్వం
కరోనా సమయంలో పడిపోయిన ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇళ్లలో వినియోగించే వంట గ్యాస్ వ్యాట్
Read Moreచేపల బాక్సుల్లో తాబేళ్లు పెట్టి అక్రమ రవాణా
ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు ఏపీ: చేపలు రవాణా చేసే బాక్సుల్లో తాబేళ్లు పెట్టి అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును ఏపీ పోలీసులు రట్టు చేశారు. కృష్ణా
Read Moreఅంతర్ రాష్ట్ర బస్సులపై మంత్రుల సమావేశం లేదు-రవాణా మంత్రి పువ్వాడ అజయ్
కిలోమీటర్ బేసిస్ లో ఒప్పందం కుదిరిన తర్వాతే మంత్రుల సమావేశం ఖమ్మం జిల్లా: అంతరాష్ట్ర బస్సుల రవాణా విషయంలో సోమవారం(14.9.2020) నాడు ఎలాంటి మంత్రుల స్థాయ
Read Moreశ్రీవారి బ్రహ్మోత్సవాలకు జగన్ తోపాటు కర్నాటక సీఎం
ఈనెల 23న శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్ కర్నాటక గెస్ట్ హౌస్ శంకుస్థాపనలో పాల్గొననున్న ఇరువురు సీఎంలు తిరుపతి: అఖిలాండ కోటి బ్రహ్మా
Read Moreఅంతర్వేది కొత్త రథం ఆకృతి సిద్ధం
అంతర్వేది: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధమైంది. ఆలయ ప్రత్యేకాధికారి రామచంద్రమోహన్, ఏసీ
Read Moreఇంట్లో పై అంతస్తు నుండి దుర్వాసన.. వెళ్లి చూస్తే కొడుకు మృతదేహం
ఐదు రోజుల కిందటే కొడుకు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు పబ్జి గేమ్ కు బానిసగా మారి.. బీటెక్ విద్యార్థి కిరణ్ కుమార్ రెడ్డి ఆత్
Read Moreచిన్న జీయర్ స్వామి కి మాతృవియోగం
హైదరాబాద్: చిన్న జీయర్ స్వామికి మాతృ వియోగం కలిగింది. హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లో ఉన్న చిన్న జీయర్ స్వామి ఆశ్
Read Moreకడపల్లి మృతుల కుటుంబాలకు జనసేన సాయం
చిత్తూరు: కడపల్లి దుర్ఘటన మృతుల కుటుంబాలకు జనసేన ఆర్ధిక సాయం అందచేసింది. ఒక్కో కుటుంబానికి రూ.13.25 లక్షలు.. గాయపడిన వారి కుటుంబాలకు రూ.1.25 లక్షల చొప
Read Moreఎల్లుండి ఆదివారం టీటీడీ డయల్ యువర్ ఈవో
డయల్ చేయాల్సిన నెంబరు 0877-2263261. ఉదయం 9 నుండి 10 వరకు గంటపాటు కార్యక్రమం తిరుపతి: భక్తుల ఇబ్బందులు.. సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహించే
Read Moreఉత్తరాంధ్ర పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు ఖరారు
విజయనగరం: ఉత్తరాంధ్ర కల్పవల్ల శ్రీశ్రీశ్రీ పైడి తల్లి అమ్మవారి జాతర జరిగే తేదీలను అమ్మవారి దేవస్థానం ఖరారు చేసింది. కరోనా నేపధ్యంలో ప్రత్యేక జాగ్రత్తల
Read Moreఏపీలో కొత్తగా 9,999 కరోనా కేసులు.. 77 మంది మృతి
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఆ రాష్ట్రంలో 9999 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన హెల్త్ బులెటిన్
Read More











