
ఆంధ్రప్రదేశ్
తెరపైకి మరోసారి ఓటుకు నోటు కేసు.. అక్టోబర్ 4న సుప్రీంకోర్టులో విచారణ
ఏపీ, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఓటుకు నోటు కేసుపై అక్టోబర్ 4న సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. 2017ల
Read Moreతిరుమలలో భక్తుల రద్దీ.. సర్వ దర్శనానికి 24 గంటల సమయం
తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణ గిరి షెడ్లు నిండిపోయి ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. సర్వదర్శన
Read Moreలోకేశ్కు ఏపీ సీఐడీ నోటీసులు
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అక్టోబర్ 4న విచారణకు రావాలని పిలుపు న్యూఢిల్లీ, వెలుగు: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ స్కామ్ కేసులో టీడ
Read Moreవిజిల్ వాళ్ల నాన్న నుంచి నేర్చుకున్నట్టుంది.. బ్రాహ్మణిపై వర్మ సెటైర్లు
నారా బ్రాహ్మణిపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు. చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాంలో బ్రాహ్మణి విజిల్ వేసి, డప్పు కొట్టిన వీడియోను
Read Moreతిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు
తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు(అక్టోబర్ 01) తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల జారీని ర
Read Moreతిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో చిరుత పులి
తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. (సెప్టెంబర్ 29) అర్ధరాత్రి 1గంట సమయంలో ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలో చిరుత కదలికల
Read Moreఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు: విజయసాయిరెడ్డి
ఏపీలో ముందస్తు ఎన్నికలుండవని.. షెడ్యుల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం
Read Moreనారా లోకేష్కు ఏపీ సీఐడీ నోటీసులు
టీడీపీ నేత నారా లోకేష్ కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 41 ఏ కింద నారా లోకేష్ కు సీఐడీ అధికారులు నోటీసులిచ
Read Moreతిరుమల శ్రీవారి దర్శనానికి 2 రోజులు : పోటెత్తిన భక్తులు.. ఎందుకంటే..
తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. పవిత్రమైన పెరటాసి నెల, వరుస సెలవులు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
Read More13 రోజులు దసరా సెలవులు ఇచ్చిన ఏపీ సర్కార్
ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులను ఖరారు చేశారు. 2023 అక్టోబర్ 13 నుంచి 25 వరకు అంటే 13 రోజుల పాటు దసరా సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. &nb
Read Moreచంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ సస్పెండ్
చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జ
Read Moreఅవునా.. నిజమా : అది పెట్టె కాదు.. చెక్క దిమ్మె.. విశాఖ తీరంలో వీడిన మిస్టరీ
విశాఖపట్నం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ బాక్స్.. వంద కిలోల బరువు ఉంది.. అది పురాతన చెక్క పెట్టె అంటూ ప్రచారం జరిగింది. మత్స్యకారుల సమాచారంతో.. అ
Read Moreనారా లోకేష్ కు నోటీసులిచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ అధికారులు
ఢిల్లీ: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ నేత నారా లోకేష్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి చేరుకు
Read More