
ఆంధ్రప్రదేశ్
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. కొండను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
తిరుమల: తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు కొండను ఢీకొంది. ఈ ప్రమాదంలో భక్తులకు స్వల్ప గాయాలయ్యాయని టీటీడీ అధికారులు తెలిపారు. గాయపడ్డ భక్
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న గౌతమ్ గంభీర్ దంపతులు
తిరుమల శ్రీవారిని దర్శించుకుని సుప్రభాత సేవలో టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ దంపతులు దర్శించుకున్నారు. గంభ
Read Moreతిరుమలలో వేడుకగా భాగ్ సవారి ఉత్సవం
తిరుమలలోసెప్టెంబర్ 27వ తేది బుధవారం సాయంత్రం భాగ్సవారి ఉత్సవాన్ని టీటీడీ వేడుకగా నిర్వహించింది. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తులను తిరు
Read Moreగుప్తనిధుల వేటగాళ్లు అరెస్టు
ఐదుగురు గుప్తనిధుల వేటగాళ్లను అటవీ అధికారులు అరెస్టు చేశారు. ఆత్మకూరు మండలం బైర్నూటి అటవీ ప్రాంతంలోని తిరుమలగిరి కొండపై పురాతన ఆలయం ఉంది.
Read Moreరాష్ట్రానికి రావటానికే భయపడుతున్నాడు.. ఇంత గిఫ్ట్ ఏం ఇస్తాడు : మంత్రి రోజా
చంద్రబాబు స్కిల్ డెవెలప్ మెంట్ సహా అమరావతి, ఫైబర్ నెట్ వంటి అనేక స్కాంలు చేశారని మంత్రి రోజా దుయ్యబట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు కదా.. ఇంకా స్కాం ఎ
Read Moreతిరుమలలో మహిళా భక్తురాలు మృతి
తిరుమలలో మహిళా భక్తురాలు మృతిచెందింది. కర్ణాటకలోని రాణి బెన్నురుకు చెందిన దుర్గాదేవి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం &nbs
Read Moreఐదుగురు ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్టు
అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలు మొదలయ్యాయి. తమిళ కూలీల కన్ను క్వాలిటి ఎర్రచందనంపై పడింది. విలువైన ప్రకృతి సంపదను కొల్లగొడుతు
Read Moreసుప్రీంకోర్టులో మూడు బెంచులు మారిన చంద్రబాబు పిటిషన్ : చివరకు వాయిదా
సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లు ఉత్కంఠ రేపాయి. మొదటగా ద్విసభ్య ధర్మాసనానికి వెళ్లగా.. నాట్ బిఫోర్ మీ అంటూ న్యాయమూర్తి భట్టి ప్రకటించార
Read Moreచంద్రబాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. విచారణ వారం వాయిదా
టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ వచ్చే వారానిక
Read Moreఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్
ఏపీ హైకోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం (సెప్టెంబర్ 27) ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి రాజధాని ఇన
Read Moreకోర్టు జడ్జీలను దూషించిన కేసులో.. మీడియాకు నోటీసులు
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాల్లో హైకోర్టు జడ్జిలు, దిగువ కోర్టు న్యాయమూర్తులపై దూషణల పర్వం కొనసాగింది. ఈ వ్యవహారంపై
Read Moreగంజాయి పుష్పాలు : రూ.3 కోట్ల విలువైన.. 14 వందల కేజీల గంజాయి పట్టివేత
చింతపల్లి: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీ నిమ్మపాడు వద్ద మంగళవారం తెల్లవారుజ
Read Moreజైల్లో దోమలు కుట్టక .. రంభ, ఊర్వశి వచ్చి కన్నుకొడతాయా..? చంద్రబాబుపై కొడాలి సెటైర్లు..
రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు దోమలు కుడుతున్నాయంటూ నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. జైల్లో ద
Read More