నిజామాబాద్
ఆర్కేపీ ఓసీపీలో కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె
రెండు నెలల గుడ్విల్, బోనస్ఇవ్వాలని డిమాండ్ నిలిచి ఓబీ, బొగ్గు ఉత్పత్తి కోల్బెల్ట్, వెలుగు : మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ సింగరేణ
Read Moreనిజామాబాద్లో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా
పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని బాధితురాలి ఆరోపణ తనకు న్యాయం చేయాలని వేడుకోలు వర్ని, వెలుగు: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశా
Read Moreకామారెడ్డి జిల్లాలో రోడ్ల రిపేర్లు.. నిర్మాణానికి నిధులు
రూ.50 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం కామారెడ్డి జిల్లాలో కొత్త రోడ్ల నిర్మాణం దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు త్వరలో పనులు ప్రారంభం కామారెడ్డి
Read Moreసేకరించిన పాలు అమ్ముడుపోక.. విజయ డెయిరీపై భారం : అమిత్రెడ్డి
పాల సేకరణ రోజుకు 4.40 లక్షల లీటర్లు అమ్మకం 3.20 లక్షల లీటర్లు బిల్లుల చెల్లింపులో వ్యత్యాసమే కారణం నిజామాబాద్, వెలుగు: విజయ డెయిరీ ప
Read Moreసమగ్ర ఇంటింటి సర్వే పక్కగా చేపట్టాలి
కామారెడ్డి టౌన్, వెలుగు: సమగ్ర ఇంటింటి సర్వేను పక్కగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సర్వేపై జి
Read Moreప్రజాసంక్షేమమే లక్ష్యం : తోట లక్ష్మీకాంతరావు
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పిట్లం, వెలుగు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు అన్నారు. మంగళవారం జుక్
Read Moreమహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు గేట్లు క్లోజ్
బాల్కొండ, వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన గోదావరిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను మంగళవారం సెంట్రల్ టీమ్ ఆఫీసర్ల పర్
Read Moreబీసీ కమిషన్కు వినతుల వెల్లువ
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్లో బీసీ కమిషన్ పర్యటనమంగళవారం ముగిసింది. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజకీయ పార్టీలు, కుల
Read Moreబాల్కొండ ఖిల్లా అభివృద్ధికి చర్యలు
బాల్కొండ, వెలుగు : నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. సోమవారం మండల స్థాయి ఆఫీసర్లు ఖిల్లాలోని ప
Read Moreరాలేరు.. పోలేరు.. ఇరుకు బ్రిడ్జి, రైల్వేగేట్తో ఇబ్బందులు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో లక్షకు పైగా జనాభా ఉంది. వ్యక్తిగత పనులు, వ్యాపారాలు, చదువు కోసం వేలాది మంది జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగిస్తారు.
Read Moreభిక్కనూరు మండలంలో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
భిక్కనూరు, వెలుగు: మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన మాధుసూధన్ రెడ్డి, ర్యాగట్లపల్లి గ్రామానికి చెందిన మాధుసూధన్ రెడ్డి ఇటీవల అనారోగ్యానిక
Read Moreరామారెడ్డి మండలంలో ఐదుగుళ్ల నిర్మాణం కోసం భూమి పూజ : గండ్ర నర్సింహులు
సదాశివనగర్, వెలుగు: రామారెడ్డి మండలంలోని పోసానిపేట్ ఆదివారం గ్రామ శివారులో ఐదు గుళ్ల నిర్మాణం కోసం భూమి పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ
Read Moreనిజామాబాద్ జిల్లాలో ఇంకా వడ్లు కొంటలేరు..
సన్నాలు పండించిన రైతులు హైరానా గోదాంల కోసం ఆఫీసర్ల తంటాలు జిల్లాకు చేరని హైడ్రో మీటర్లు నిజామాబాద్, వెలుగు: జిల్లాలో వడ
Read More












