దేశం

పాత వాహనాలు ఉన్న వారికి షాక్

న్యూఢిల్లీ: పాత వాహనాల వాడకాన్ని తగ్గించడంపై కేంద్ర రోడ్లు, రవాణా శాఖ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా 15 సంవత్సరాలు పైబడిన వెహికిల్స్‌ రిజిస్

Read More

సద్దాం హుస్సేన్, గడాఫీతో ప్రభుత్వాన్ని పోలుస్తారా?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఫైర్ అయ్యారు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) ప్ర

Read More

బెంగాల్ ఎన్నికల్లో నేను పోటీ చేయను

కోల్‌‌కతా: బెంగాల్‌‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ అన్నారు. పార్టీ చ

Read More

ఆధార్‌‌‌‌ లింక్‌‌‌‌ కాలేదని 3 కోట్ల రేషన్‌‌‌‌ కార్డులు రద్దు చేస్తరా?

ఇది తీవ్రమైన విషయం: సుప్రీం కోర్టు వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు న్యూఢిల్లీ: ఆధార్‌‌‌‌తో అనుసంధానం చేయలేదన

Read More

తెలంగాణ, ఏపీలో వ్యాక్సిన్​ను వేస్ట్​ చేస్తున్నరు

న్యూఢిల్లీ: కరోనాపై పోరాడేందుకు ఏడాది తర్వాత దక్కిన వ్యాక్సిన్​ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో వేస్ట్​ చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ ఆవేదన వ్యక్తం చేశ

Read More

దేశంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. ఒక్కరోజే 28 వేల కేసులు

వారం నుంచి రోజూ 20 వేలకు పైనే కేసులు 24 గంటల్లో 188 మంది మృతి న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వారం రోజులుగా వైరస్

Read More

ఎన్నికల మేనిఫెస్టోలో మమత వరాల జల్లు

ఏటా 5 లక్షల ఉద్యోగాలు స్టూడెంట్లకు రూ.10 లక్షల లిమిట్​తో క్రెడిట్​ కార్డు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన దీదీ ‘జనరల్​’ వాళ్

Read More

దేశంలో నిరుద్యోగ సమస్య పెరిపోతోంది

విద్యావంతులైన యువత తీవ్ర నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. అంతేకాదు..దేశంలోని పలు ఉన

Read More

జయలలిత మృతి మిస్టరీ చేధిస్తాం

ఏప్రిల్‌ 6వ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో..ప్రచారం స్పీడప్ చేశారు పలు పార్టీల నేతలు. ఇందులో భాగంగనే డీఎంకే అధినేత స్టాలిన్‌ స

Read More

బీజేపీ అధికారంలోకి వస్తే జై శ్రీరాం అనాల్సి వస్తుంది

బీజేపీకి ఓటు వేయవద్దన్నారు  పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఒకవేళ ఆ పార్టీకి ఓటేసి గెలిపిస్తే మీ ధర్మాన్ని మీరు పాటించలేరన్నారు. బుధవారం జర్&zw

Read More

వ్యాక్సిన్ సెంటర్లు.. టెస్టులు పెంచండి

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి కేసులు మళ్లీ పెరుగుతుండటంపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువ అవుతుండ

Read More

మా దోస్తీకి కశ్మీర్ సమస్యే అడ్డు

కరాచీ: భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణలో అడ్డుగా ఉన్న ఒకే అంశం కశ్మీర్ అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. కశ్మీర్ అంశాన్ని పరిష్కర

Read More

చిరిగిన జీన్స్‌‌‌తో సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు?

డెహ్రాడూన్: చిరిగిన జీన్స్‌ వేసుకోవడం మన దేశ కల్చర్ కాదంటున్నారు ఉత్తరాఖండ్ సీఎం తిరథ్ సింగ్ రావత్. ఇలాంటి ప్యాంట్లను ధరించడం వల్ల పిల్లలకు

Read More